114 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్/26; భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు. అలాగే ఈరోజు ముస్తాబాద్ […]
ప్రాంతీయం
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత
130 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా జిల్లా రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి […]
ముస్తాబాద్ మండలం తెరుమద్ది గ్రామశివార్ లో చిరుత కలకలం…
141 Viewsముస్తాబాద్ అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గ్రామ శివారులో చిరుత సంచారం… సిరిసిల్ల జిల్లా మండలాలకు సంబంధించిన గత కొన్ని నెలలుగా పాడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామం పెద్దమ్మ గుడి సమీపంలో ఒకదూడ గోపాల్ పల్లి తండాలో మరోదూడ ఇలా రెండు దూడలు గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల శివారులో ఒక దూడ దాడిచేసి చంపేయగా ముస్తాబాద్ మండలానికి ఆనుకొని దుబ్బాక […]
మా”అనాధవృద్ధా ఆశ్రమం లో వృద్ధులకు పండ్లు బ్రేడ్ పాలు పంపిణీ చేసిన తోటి స్నేహితులు
144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని ని సీతారాం బజార్ కాలనీ కి చెందిన క్రీ” శే” దాసరి నవ్య మంగళవారం జన్మదిన సందర్భంగా “మా”అభాగ్యుల వృద్ధాశ్రమంలో 2020 సంవత్సరం ఎస్ ఎస్ సి తోటి స్నేహితులు అందరు కలసి పండ్లు. పాలు. బ్రెడ్స్. వృద్దులకు పంపిణీ చేశారు. అనంతరం వారి చిన్ననాటి స్నేహితురాలు అయినా క్రీ “శే దాసరి నవ్య గారి జన్మదిన సందర్బంగా కేక్ ను కట్ చేసి నివాళులు […]
బిజెపి ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రి కోసం అర్ధనగ్న నిరసన ర్యాలీ…
171 Viewsముస్తాబాద్/అక్టోబర్ 25; రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసిన ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపిస్తూ బిజెపి నాయకులు ఈరోజు అర్థ నగ్న ప్రదర్శనగా కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి స్థానిక వివేకానంద విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన […]
రాచర్ల స్వర్ణకార సంఘానికి 40 కుర్చీల వితరణ చేసిన న్యాలపల్లి శ్రీనివాస్ చారి
131 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, బొప్పాపూర్, రాచర్ల సహకార స్వర్ణకార సంఘానికి సంఘ సభ్యుడు రాచర్ల గొల్లపల్లి వాస్తవ్యుడు న్యాలపాల్లి శ్రీనివాస్ చారి 40 కుర్చీలను వితరణ చేశారు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ స్వర్ణకార సంఘానికి అహర్నిశలు పాటుపడతానని కులంతోటే బలమని స్వర్ణకార కులానికి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయం చేస్తానని బీద ధనిక సంబంధం లేకుండా స్వర్ణకారులందరం ఒకటేనని అన్నారు నా వంతు చిరు సహాయంగా 40 కుర్చీలు ఇవ్వడం జరిగిందని […]
మున్నూరు కాపు జర్నలిస్టు జిల్లా ప్రచార కార్యదర్శిగా తోట అనిల్
125 Views జ్యోతి న్యూస్ – వేములవాడ మున్నూరు కాపు రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్ట్ ఫోరం సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు జిల్లా జర్నలిస్టు ఫోరం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీలో వేములవాడ పట్టణానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ, స్నేహశీలి, మృదుస్వభావి, సీనియర్ జర్నలిస్టు తోట అనిల్ ను జిల్లా ప్రచార కార్యదర్శిగా మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త […]
అన్నార్థులకు 529 రోజులుగా అన్నదాన కార్యక్రమం
113 Views జ్యోతి న్యూస్ – వేములవాడ – మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో నిర్వహించ బడుతున్న అన్నదాన కార్యక్రమం నేటికి *529 వ* రోజుకు చేరుకుందని. నేడు అన్నార్తులకు, యాచకులకు 60 మందికి అన్నదానం చేయడం జరిగిందని తెలియజేశారు. అన్నదాతలుగా నగుబోతు రవీందర్, జువ్వడి వెంకటేశ్వర రావు, ప్రతాప సంపత్, రొక్కం నర్సింహారెడ్డి వున్నారు.అన్నదాన కార్యక్రమంలో నాగుల చంద్రశేఖర్, తోట రాజు, జూలపెల్లి రాజు, రిటైర్డ్ […]
మునుగోడు ప్రచారంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.
120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం కొండాపురం గ్రామంలో సోమవారం ఉదయం భారీ ఎత్తున అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో మహిళలు ఊరేగింపు తీశారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి డప్పు వాయిస్తూ గ్రామస్తులను అలరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులైన […]
సమస్యల వలయంలో బీసీ హాస్టల్… ఎన్నో సమస్యలున్న మెడతిప్పని అధికారులు…
148 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ లో బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ హాస్టల్లో సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో పక్కాభవనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలని నాణ్యత గల ఆహార అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ […]