113 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]
ప్రాంతీయం
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
121 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]
మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత
115 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 19వ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత పైన శనివారం రోజు స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం బాలచంద్రం, సెక్రెటరీ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, లైన్మెన్ స్వామి, గ్రామప్రజలు హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు. పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka
*ఏకగ్రవంగా ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్*
135 Viewsరాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కర్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు యెనగందుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు : బర్ల యశ్ పాల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్, కోశాధికారి కంకణాల రాజేష్, సహాయ కార్యదర్శి గాదెనవెని మధు, సాంస్కృతి కార్యదర్శి గదగోని సాగర్, కార్యవర్గ సభ్యులు మామిడిశెట్టి దినేష్, కోడూరి సంతోష్, దాసరి పర్శరాములు, మిడిదొడ్డి ప్రశాంత్. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం […]
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
116 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
103 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]
*వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను కలిసిన*బండారి*
195 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ప్రభాకర్ రావును కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పుష్పగుచ్చమించి అభినందనలు తెలియజేశారు, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన మొదటి తరం నాయకులు ప్రభాకర్ రావు అని ఆయన సేవలను గుర్తించి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ […]
కోతుల దాడిలో గాయపడిన మహిళా
114 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని ఒకటవ వార్డు చెందిన గౌరీ గారి పద్మ ( 48 ) అనే మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చాయి , ఈ సంఘటనలో ఆమే కూడి కాలుకు గాయాలయ్యాయి కాగా ఆమే ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ఒకటవ వార్డు లో పందులు కోతులు స్వైరా విహారం చేస్తున్నాయని పట్టించుకునే నాథుడే లేడని ఒకటవ వార్డుకు చెందిన మల్లయ్య […]
దాతృత్వం చాటుకున్న చెలిమి ఫౌండేషన్
113 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిది లోని 7వ వార్డుకు చెందిన శ్రీరామ్ యాదగిరి అనే అతను బిల్డింగ్ పై నుండి జారి కింద పడి పోగా నడుముకి దెబ్బ తగిలి రెండు కాళ్లు పనిచేయక అతని భార్య మాధవి మంచం మీదనే సపరిచర్యలు చేస్తుంది. అతనికి ఇద్దరు పిల్లలు రామ్ చరణ్,చైతన్యలు ఉన్నారు. వీరు కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు విషయం తెలుసుకున్న చెలిమి ఫౌండేషన్ సభ్యులు 35 వ సేవా […]
*మరింత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలి*
114 Viewsమండేపల్లి 18, నవంబర్ 2022: ఐడీటీఆర్ ( ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ లో మరింత ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోనీ ఐడీటీఆర్ వార్షిక సాధారణ సమావేశం సొసైటీ మెంబెర్స్ తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సంవత్సరం జూలై 1 నుంచి ప్రస్తుత […]