ప్రాంతీయం

*ఏకగ్రవంగా ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్*

131 Views

రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కర్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు యెనగందుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు : బర్ల యశ్ పాల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్, కోశాధికారి కంకణాల రాజేష్, సహాయ కార్యదర్శి గాదెనవెని మధు, సాంస్కృతి కార్యదర్శి గదగోని సాగర్, కార్యవర్గ సభ్యులు మామిడిశెట్టి దినేష్, కోడూరి సంతోష్, దాసరి పర్శరాములు, మిడిదొడ్డి ప్రశాంత్. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ ప్రతి పత్రికవిలేకరికి కష్టసుఖాలలో అండగా నిలుస్తామని తెలిపారు. మండలంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7