ప్రాంతీయం

మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత

136 Views

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 19వ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత పైన శనివారం రోజు స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం బాలచంద్రం, సెక్రెటరీ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, లైన్మెన్ స్వామి, గ్రామప్రజలు హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు. పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7