112 Views ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. స్వతహాగా తన జీవితంలో […]
ప్రాంతీయం
ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…
103 Views ముస్తాబాద్ డిసెంబర్ 6, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త అంటరానితనం కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగశిల్పికి ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంగం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి […]
సెస్ ఎన్నికల బరిలోకి దీటి నర్సింలు…
111 Views ముస్తాబాద్ డిసెంబర్ 7, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు, అవకాశం కల్పిస్తే పోటీచేస్తానని తెలిపారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు, గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విద్యుత్ సమస్యలున్న గ్రామాలలో అవసరమున్నచోట సబ్ స్టేషన్ లు నిర్మిస్తానని తెలిపారు, విద్యుత్ వినియోగదారులందరు తమ […]
వాటర్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
99 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో 20 సంవత్సరాల నుండి వాటర్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న గొడుగుపల్లి భూదయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబానికి మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు రూ.37 వేలు, రెండు క్వింటాల బియ్యాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, నాయకులు సంభాగ యాదగిరి, ప్రవీణ్, […]
సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాలు
124 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్తా స్వాతంత్ర అమృత్యోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, సేవా భారతి నిర్వాహకులు రజనీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ విమోచన నిజాం పరిపాలనలో జరిగిన అన్యాయాలు, స్త్రీ ఆకృత్యాలు నైజాంలో తెలంగాణ ఆస్తి హక్కులను కాలరాసే విధంగా వివరించిన తీరును సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం పరిపాలన విముక్తి కోసం కీలకంగా వివరించి పరిపాలన పూర్తిగా […]
విద్యార్థినికి ఎమ్మెన్నార్ ఆర్థిక సహాయం
117 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి అనూష జిఎన్ఎమ్ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి కి ఫోన్ ద్వారా తెలుపగా వెంటనే విద్యార్థినికి రూ.5 వేలు ట్రస్ట్ సభ్యులు పోతరాజు రవీందర్, వేంపల్లి శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు. విద్యార్థిని […]
అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
108 Viewsడా,బి ఆర్ అంబేడ్కర్ 66 ” వర్థంతి ” సందర్భంగా ఈరోజు మార్కేట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో లోని డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఆ చదువే అంబేడ్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని అంబేడ్కర్ […]
బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో చదవాలి
107 Viewsరాజన్న సిరిసిల్ల – జ్యోతి న్యూస్ * SFI రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ * సిఐటియు కార్యాలయంలో పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శం తీసుకొని చదవాలని , ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి […]
బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో చదవాలి
101 Viewsరాజన్న సిరిసిల్ల – జ్యోతి న్యూస్ * SFI రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ * సిఐటియు కార్యాలయంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శం తీసుకొని చదవాలని , ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనమైన […]