Breaking News ఆధ్యాత్మికం విద్య

విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి 

121 Views  విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]

విద్య

పదిలో మళ్లీ మనమే ఫస్ట్ రావాలి. – పదవ తరగతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఏంఈఓలు, డీఈఓతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్ లో మాటామంతి

131 Viewsసిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. ఈ యేడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్థులందరికీ అందజేసినట్లు, ఆ డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.   2020-21 విద్యా సంవత్సరం 98 శాతం ఉత్తీర్ణతతో […]

విద్య

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

118 Viewsకోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/రాజన్న  సిరిసిల్ల జిల్లా కోనరావుపేటమండలంలోని నిజామాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న పూర్వ విద్యార్ధి కేతిరెడ్డి గంగా రెడ్డి, పదవ తరగతి విద్యార్థులకు తన సొంత ఖర్చులతో 5000/- రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ విద్యార్థిని విద్యార్థులకు వారి మిత్రులతో కలిసి అందజేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి శ్రీనివాస్, గూండా తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాద్యాయులు యూసుఫ్ఉద్దీన్, కవిత, గోనె బాలరెడ్డి, […]

విద్య

*విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి ఉత్తీర్ణతను సాధించాలి* *పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత*

297 Viewsకోనరావుపేట/రిపోర్టర్ డి.కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణలో చిరు ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్నాక్స్, అల్పాహారం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులు అందరూ చక్కగా చదివి […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు

208 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]

విద్య

సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కి విరాళం అందజేసిన భేతి మల్లేశం…

118 Views  సాంస్కృతిక కార్యక్రమాల వేదిక(స్టేజి) కి విరాళం అందజేసిన భేతి మల్లేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయుటకై బేతి మల్లేశం మరియు వారి కుమారులు బేతి శ్రీనివాస్, బేతి వేణు లు వారి మాతృమూర్తి కీర్తిశేషులు బేతి రాధమ్మ జ్ఞాపకార్థం సహృదయంతో 30 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ కు విరాళంగా అందజేసినారు. అదేవిధంగా 2022-2023 విద్యా సంవత్సరంలో పదవ తరగతి […]

విద్య

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మే ళనం

145 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున1996-97 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను సన్మానించి పూర్వ విద్యార్థులతో వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అంతేకాకుండా పూర్వ విద్యార్థులలో ఇద్దరు మిత్రులు అనారోగ్యంతో మరణించినందుకు గాను గోరింటాల గ్రామానికి చెందిన అంజిరెడ్డికి రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు ఆర్థిక సహాయం అందించి వారి ఉదారత ను […]

విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం

204 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కలిసాం… …చదువులమ్మ చెట్టు నీడలో… అంటూ విద్యార్థిని విద్యార్థులు ఆట పాటలతో అధ్యాపకులను అలరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి సిహెచ్ మోహన్ డి ఐ ఈ ఓ హాజరయ్యారు […]

Breaking News ప్రకటనలు విద్య

గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక

219 Viewsగోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ […]

విద్య

*విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం* *బస్సు కోసం రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు*

157 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గ్రామంలో మోడల్ స్కూల్, కళాశాలలో చదువుకునే విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు, కలిసి సమయానుకూలంగా డిపో మేనేజర్ బస్సులు వేయాలని సుమారు వందమంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు సాయంకాలం సరైన సమయంలో బస్సులు ఉండడం లేదని దీనివలన చాలా ఇబ్బందులు […]