472 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు.
ఘనంగా పాములపర్తి రామాలయం వినాయక నిమజ్జనం
63 Views-లడ్డు సొంతం చేసుకున్న బేతి నరేందర్ రెడ్డి స్వాతి దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని రామాలయం మట్టి వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు,గ్రామ ప్రజలు లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు. ఈ వేలంపాటలో బేతి నరేందర్ రెడ్డి స్వాతి దంపతులు 66116 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు హరి పంతులు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని మట్టి వినాయకుని లడ్డు గత సంవత్సరాలలో […]
గౌడ సంఘం వినాయకుడిని సందర్శించిన బిఆర్ఎస్ నాయకులు
62 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.సోమవారం రోజు మాజీ ఎంపిటిసి లింగారెడ్డి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారితోపాటు మల్లారెడ్డి,కృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి, గోపాల్ గౌడ్, ఎల్లచారి, నర్సింలు,సిద్దు గౌడ్,రాజు గౌడ్,వెంకటేష్ గౌడ్,స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరులో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
156 Viewsఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో సోమవారం రోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 46వ ఆవిర్భావ దినోత్సవం కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ D.మల్లికార్జున హాజరై ఫెడరేషన్ జండా ఆవిష్కరించి ఐక్య పోరాటాల ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం. రఘురామయ్య అధ్యక్షత వహించగా జెండా ఆవిష్కరణ వేదికను జీ.వీ.రమణయ్య గారు సుందరంగా తీర్చడం జరిగింది. అనంతరం గూడూరు డిపో సీనియర్ నాయకులు M. శేషయ్య […]
నిమజ్జన వేడుకలు
170 Views గణేషునికి ‘బాయిజమ్మ ట్రస్ట్’ ఘన వీడ్కోలు – సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు – అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు బెల్లంపల్లి సెప్టెంబర్ 16 బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేషునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రస్టు కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం నిమజ్జన […]
పాములపర్తి రామాలయం మట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు
85 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,జడ్పిటిసి మంగమ్మ, రామచంద్రం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజు రామాలయం మట్టి వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మాజీ నాచారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ హరి పంతులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని […]
సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు – మంచిర్యాల ఎస్సై
198 Viewsమంచిర్యాల జిల్లా , చున్నంబట్టి వాడ 100 ఫీట్ల రోడ్డులో. సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు -మంచిర్యాల ఎస్సై సురేష్. మంచిర్యాల… సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన . వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు […]
వందే భారత్ రైల్ మంచిర్యాల్ లో హాల్ట్ ఇవ్వాలని నిరసన
141 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల రైల్వే స్టేషన్. నేడు సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ప్రారంభం అయిన వందే భారత్ రైలును మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వ్యారస్థులకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులకు రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే లో మంచిర్యాల రైల్వే […]
వేలం పాటలో గణపతి లడ్డుని సొంతం చేసుకున్న మన్నె నాగరాజు దంపతులు
63 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో గణపతి లడ్డు వేలంపాటలో 18,000/- వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు మన్నె నాగరాజు శ్యామల దంపతులు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానించి పూలమాలవేసి లంబోదరుని లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.










