ప్రాంతీయం

మంచిర్యాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక పూజలు

74 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా..మంచిర్యాల నియోజకవర్గం.‌ మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో మహాగణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ముకారాం చౌరస్తాలో హిందూ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక స్వామి శోభాయాత్రను ప్రారంభించారు.. వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వనాథ ఆలయం కమిటీ మెంబర్స్ మరియు వినాయక భక్తులు […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

96 Viewsబి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ . కేటీ రామారావు పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహనికి పాలాభిషేకం – డాక్టర్ రాజారమేష్.   మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, సుమన్ ఆదేశానుసారం చెన్నూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి పాలభిషేకం చేసిన చెన్నూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్. అనంతరం డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి […]

ప్రాంతీయం

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న రామకోటి రామరాజు

64 Viewsవినాయక నిమజ్జనం మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 రోజుల పాటు భక్తి, శ్రద్దలతో పూజించామని, చాలా మంది భక్తులు నామ సంకీర్తనలు, భజనలతో గణపతిని చిన్న, పెద్ద తేడా లేకుండా […]

ప్రాంతీయం

కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

76 Viewsమంచిర్యాల జిల్లా                                               ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, […]

ప్రాంతీయం

నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ – బిజెపి

82 Viewsమంచిర్యాల జిల్లా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మాత శిశు వార్డులో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు బీజేపీ నాయకులు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయం

మంచిర్యాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

120 Views*మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు* *జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్* ఎంతో మంది త్యాగాలతోనే హైదారాబాద్ నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనమైందని,1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం సిద్ధించిందని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్. అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని […]

Breaking News

అఖండ భారతావునికి జీవితం అంకితం చేసిన ప్రధాని మోడీ

60 Viewsఅఖండ భారతదేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసి, ప్రపంచ నాయకుడిగా భారతదేశాన్ని తిరిగి తీసుకెళ్తున్న మన ప్రధాన్ సేవక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి నేత బోల శ్రీను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వ్యక్తి కాదు శక్తి…… బీజేపి జిల్లా నేత బోలా శీను….*కుటుంబ రాజకీయాలను చెరిపేసిన బీజేపీ మోడీ సర్కార్ ఓటమి లేకుండా రాజకీయాల్లో నడుపుతున్న ఏకైక హిందు హిందూ సామ్రాట్ మోడీ […]

Breaking News

గుంతల మయమైన రహదారితో ప్రజల ఇక్కట్లు

70 Viewsగూడూరు రెండో పట్నం తిలక్ నగర్ లోగుంటలమయి మైన రోడ్డునీనిర్మాణం జరిపించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణంలోని సబ్ కలెక్టరెబంగ్లా నుంచి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ వరకు. మెయిన్ రోడ్డు గుంటల మయిమై ఉన్నది. టూవీలర్ గాని త్రీ వీలర్ గాని ఫోర్ వీలర్ గానీ ఏ వాహనంలో వెళ్లిన ఈ గుంటలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒళ్ళు హోనమైపోతున్నది గత ప్రభుత్వం లో అధికారులు ఎవరూకూడ ఈ […]

ప్రాంతీయం

బహ్రెయిన్ లో గణేష్ నిమజ్జనంలో భాగంగా ఇండియన్ భక్తులు. లడ్డు 72, వేలకు కైవాసం…

214 Viewsముస్తాబాద్ సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పెప్సీ గణేష్ మండలి ఆధ్వర్యంలో బహ్రెయిన్ దేశంలో ఘనంగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ లడ్డూను వేలంలో 72,000 ఇండియన్ రూపాయలు పలికింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెప్సీ గణేష్ మండలి సభ్యులు అశోక్, గంగాధర్, తిరుపతి, అభిలాష్, శ్రీనివాస్, సుమన్, సురేష్, కోటగిరి నవీన్, రాంమోహన్, వెంకటస్వామి, సతీష్, సంజీవ్ లు ఇండియా వాసులు తదితరులు పాల్గొన్నారు.

Breaking News ప్రాంతీయం

గణేష్ లడ్డును కైవసం చేసుకున్న జంగ మంజల…

472 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు.