61 Viewsజగిత్యాల: కోరుట్లలో దివంగత నేత జువ్వడి రత్నాకర్ రావు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఏదైనా చేయాలనుకుంటే కంకణం కట్టుకొని పూర్తి అయ్యేవరకు క్రమశిక్షణతో పని చేయాలని రత్నాకర్ రావు చెప్పేవారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి దాకా ఎదిగి ఎంతమంది అభిమానాన్ని చురగొనడం వెనుక ఎంత కృషి ఉందో అర్థం అవుతుంది. ఈ రోజు జువ్వాడి జయంతి. జువ్వాడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది గత […]
అమ్మవారి అద్భుత చిత్రం
197 Viewsకర్బుజ కాయ మీద అమ్మవారి అద్భుత చిత్రాన్ని చిత్రించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 4 దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కర్బుజ్ కాయ మీద కళానైపుణ్యంతో అమ్మ వారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం నాడు ఆవిష్కరించి పూజించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ […]
పండగ సందర్భంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్న శాడిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం
72 Viewsమంచిర్యాల జిల్లా *దసరా మరియు దీపావళి సందర్భంగా వ్యారస్తులను ఇబ్బంది పెడ్తున్న శాడిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం* – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి . *మంచిర్యాల లోని మార్కెట్ వ్యాపారస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాల పేరుమీద కక్షసాధింపు చర్యల్లో భాగంగా వ్యాపార సముదాయాల కూల్చివేతలను సందర్శించి ఆయా వ్యాపారస్తులను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరెబెల్లి రఘునాథ్ * ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాత్రికి రాత్రి దొడ్డి […]
బెల్లంపల్లిలో ఆడపడుచులకు దసరా చీరల పంపిణీ
104 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ . 13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13,వార్డు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ […]
పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురిపై కేసు నమోదు…
113 Viewsముస్తాబాద్, అక్టోబరు 3(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మొర్రాయిపల్లి ఇరుగ్రామాల శివారు ని లింగంకుంటకు సమీపంలోని పక్కాగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పేకాటస్వరంపై దాడి చేయడంతో ఒక్కరు పారిపోగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 7,800 రూపాయల నగదు రెండు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చేసి కేసు నమోదు చేశామని ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపినారు. ఎస్సై గణేష్ తో పాటు కాశీం, దామోదర్ […]
దేవీ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని – సి పి
65 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి* *రామగుండము కమీషనరేట్ పరిధిలో మొత్తం దుర్గామాత విగ్రహాలు (566) ఏర్పాటు చేయడం జరిగింది* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలి. దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రస్, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలి. దుర్గామాత మండపం రోడ్డు […]
మంచిర్యాల ఐబి స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన
75 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నాజన్మ చరిత్రాత్మమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం ఐబీ స్థలంలో మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, అనాలోచితంగా మాతా, శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. […]
బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి
62 Views బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి. రుణమాఫీ కానీ వారందరికీ వెంటనే రైతు రుణమాఫీ చేయాలి ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు. సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 రాష్ట్రంలో ఎక్కువ జనాభా బీసీలు కాబట్టే బీసీ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని అలాగే రాష్ట్రంలో రుణమాఫీ పేరిట కొందరికి మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది కానీ వారికి తక్షణమే ప్రభుత్వం రైతు […]
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం
273 Viewsడి.ఎం.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు నియామకం సిద్దిపేట అక్టోబర్ 03- డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంతూరి ఆంజనేయులు (హైదరాబాద్) బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించినట్లు డిఎంజెయు రాష్ట్ర కమిటీ నేడు పత్రిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కై అహర్నిశలు సేవలు అందించగలడనే విశ్వాసాన్ని. వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొడ్డు […]
కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo
66 Views కార్పొరేట్ల కు ఊడిగం చేసే కేంద్రo రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించండి.. కార్మిక, కర్షక అనుకూల విధానాల సాధనకై సిపిఎం నిరంతర పోరాటం సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 నాగపురి నేడు సంపద సృష్టించే కార్మిక, కర్షక అనుకూల విధానాలను వీడి పెట్టుబడిదారీ కార్పొరేట్ విధానాలను ప్రోత్సహించే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సిపిఎం నిరంతరం పోరాడుతుందని అంతిమంగా కార్మికులది కర్షకులదే విజయమని సిపిఎం నిర్వహించే పోరాటాల్లో కార్మికులు కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని […]










