105 Viewsమంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ సాయి కుంటలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి తగు సూచనలు జారీ చేసినారు. ఆశ్రమ పాఠశాలలో ఈరోజు 12 మంది విద్యార్థులకు వాంతులు జరగడం వలన వాంతులు వస్తాయని అన్న భయంతో విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది. ఇందులో భాగంగా ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరమును ఏర్పాటు చేసి ఆశ్రమ పాఠశాలలో వంటగదిని, వంట పాత్రలను తనిఖీ చేయడం జరిగినది. తీసుకున్న ఆహార […]
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హాస్పటల్ శుభ్రపరిచే శిక్ష విధించిన కోర్టు
248 Viewsమంచిర్యాల జిల్లా. *డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 27 మందికి మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు శిక్ష* ఇటివలా మంచిర్యాల జిల్లా కేంద్రం లో నిర్వహించిన వాహన తనిఖి ల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని ఈ రోజు కోర్ట్ లో హాజరుపర్చగా ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి *27 మందికి వారం రోజులు మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు […]
నిరుపేద కుటుంబానికి అండగా తుమ్మనపల్లి….
278 Views(తిమ్మాపూర్ నవంబర్ 06) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలగందుల భూమయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆసుపత్రిలో వైద్యం చేసుకోలేక ఇంట్లోనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, దీన స్థితిలో ఉన్న వారి పరిస్థితి చూసిన నేదునూర్ గ్రామనికి చెందిన తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డి గాని రాజు వెంటనే […]
మహిళలను దింపేసిన ఆర్టీసీ.. చేతులెత్తేసిన ఆర్టీసీ మేనేజర్…
409 Viewsముస్తాబాద్, నవంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించినది విధమే సిరిసిల్ల నుండి కరీంనగర్ కు ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలు ఎక్కడంతో బస్సు డ్రైవర్ నేడే ప్రారంభించాము డబ్బులు ఇస్తేనే ఎక్కాలి లేదంటే దిగిపోవాలి […]
పెళ్లిళ్లకు బుక్ చేసుకునే ఆర్టీసీ బస్సుల పై భారీ తగ్గింపు…
123 Viewsముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు * పాత రేటు కిలోమీటర్ కు * 1.పల్లె వెలుగు- 68 రూపాయలు 2.ఎక్స్ ప్రెస్ – 69 రూపాయలు 3 […]
పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
207 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్న సుమారు 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి మేకల మండి ప్రాంతంలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ […]
హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ
104 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారవేత్త సాయిరాం అంజమ్మ దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కడారి నరేంద్ర మాట్లాడుతూ ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అని ఈ రోజు పులిహోర దాతలకు హనుమాన్ కరుణ కటాక్షాలు ఉంటాయని,ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు […]
భరోసా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 11వ సహాయ కార్యక్రమం. కాలేయ సమస్యతో విలపిస్తున్న పసి హృదయానికి చేయూత
94 Viewsకొహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శిరీష-రాజశేఖర్ దంపతులకి సంవత్సరాల కూతురు రియాన్షిక గత రెండు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దీనితో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రెయిన్బో హాస్పిటలో చికిస్త పొందుతుంది. దినికోసం డాక్టర్లు కాలాయ మార్పిడీ చేయలంటున్నారు దానికి కనీసం (35 లక్షల) రుపాయలు ఖర్చు ఆవుతుంది అని తెలిపరు, ఎటువంటి ఆస్థులు లెని ఈ కుటంబం వాళ్ల పాపా ప్రాణని నిలబెట్టమని […]
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — సర్ధార్ ఖాన్
72 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం మంగళవారం 4వ సంవత్సరం 29వ రోజుకు చేరుకుంది కార్తిక మాసం సందర్భంగా ఈరోజు నుండి 20వ తేదీ వరకు నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నంగునూరి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతుల సౌజన్యంతో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అల్పాహారంతో పాటు ఈరోజు మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి […]
ప్రభుత్వ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
62 Viewsబ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన నేపథ్యంలో థాంక్యూ సీఎం అంటూ హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్న సీఎం. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని కోరిన […]










