మంచిర్యాల జిల్లా.
*డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 27 మందికి మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు శిక్ష*
ఇటివలా మంచిర్యాల జిల్లా కేంద్రం లో నిర్వహించిన వాహన తనిఖి ల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని ఈ రోజు కోర్ట్ లో హాజరుపర్చగా ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి *27 మందికి వారం రోజులు మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో నందు శుభ్రపరిచే పనులు (ఉదయం10 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు) చేయవలసిందిగా పనిష్మెంట్ లొ బాగంగా కమ్యూనిటీ సర్వీస్ శిక్ష* విధించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాల్సిందిగా సూచించనైనది.





