పెళ్లిళ్లకు బుక్ చేసుకునే ఆర్టీసీ బస్సుల పై భారీ తగ్గింపు…
Posted onAuthorTelugu News 24/7Comments Off on పెళ్లిళ్లకు బుక్ చేసుకునే ఆర్టీసీ బస్సుల పై భారీ తగ్గింపు…
116 Views
ముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు
* పాత రేటు కిలోమీటర్ కు *
1.పల్లె వెలుగు- 68 రూపాయలు
2.ఎక్స్ ప్రెస్ – 69 రూపాయలు
3 డీలక్స్-65 రూపాయలు
4.సూపర్ లగ్జరీ-65 రూపాయలు
* కొత్త రేటు కిలోమీటర్ కు *
1. పల్లె వెలుగు- 52 రూపాయలు
2. ఎక్స్ప్రెస్- 62 రూపాయలు
3. డీలక్స్- 57 రూపాయలు
4. సూపర్ లగ్జరీ- 59 రూపాయలు
* పైన చూపించిన పట్టిక ప్రకారం పల్లె వెలుగు బస్సుల్లో 200 కిలోమీటర్ల కు పాత రేటు ప్రకారం 16,700/-అయితే కొత్త రేటు ప్రకారం 12,220/-రూపాయలు అవుతుంది *
* మరియు 100 కిలోమీటర్ల లోపు పిక్ అండ్ డ్రాప్ కు పాత రేటు ప్రకారం 12000/-రూపాయలు అయినవి అదే కొత్త రేటు ప్రకారం 9350/-తగ్గించడం జరిగింది కావున ఇట్టి సదా అవకాశాన్ని సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరడం జరిగింది పెళ్లిళ్లకు ఇతరిద్ర కార్యక్రమాలకు బస్సులను బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6304171291.9959225929 ,9494637598 డిపో మేనేజర్.TGSRTC
114 Views జగదేవపూర్ మండలంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవపూర్ ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి హరి ప్రసాద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు […]
95 Viewsదౌల్తాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగి హక్కు దీనిని హరించడం సమంజసం కాదని అన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ […]
26 Viewsరహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 ) మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను సరిగా పాటించడం మూలంగా ఎక్కువ శాతం రహదారి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి 1 […]