ముస్తాబాద్, నవంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): నేటి నుండి సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఏదైనా మ్యారేజ్ స్పెషల్ కొరకు గానీ. దైవ దర్శనాలకు. తీర్థయాత్రలకు. విహారయాత్రలకు గాని వెళ్లడానికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నచో వాటిపై కనివిని ఎరగని రీతిలో సుమారుగా 20% శాతం ధరలు తగ్గించారు
* పాత రేటు కిలోమీటర్ కు *
1.పల్లె వెలుగు- 68 రూపాయలు
2.ఎక్స్ ప్రెస్ – 69 రూపాయలు
3 డీలక్స్-65 రూపాయలు
4.సూపర్ లగ్జరీ-65 రూపాయలు
* కొత్త రేటు కిలోమీటర్ కు *
1. పల్లె వెలుగు- 52 రూపాయలు
2. ఎక్స్ప్రెస్- 62 రూపాయలు
3. డీలక్స్- 57 రూపాయలు
4. సూపర్ లగ్జరీ- 59 రూపాయలు
* పైన చూపించిన పట్టిక ప్రకారం పల్లె వెలుగు బస్సుల్లో 200 కిలోమీటర్ల కు పాత రేటు ప్రకారం 16,700/-అయితే కొత్త రేటు ప్రకారం 12,220/-రూపాయలు అవుతుంది *
* మరియు 100 కిలోమీటర్ల లోపు పిక్ అండ్ డ్రాప్ కు పాత రేటు ప్రకారం 12000/-రూపాయలు అయినవి అదే కొత్త రేటు ప్రకారం 9350/-తగ్గించడం జరిగింది కావున ఇట్టి సదా అవకాశాన్ని సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరడం జరిగింది పెళ్లిళ్లకు ఇతరిద్ర కార్యక్రమాలకు బస్సులను బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6304171291.9959225929 ,9494637598 డిపో మేనేజర్.TGSRTC
103 Viewsదౌల్తాబాద్: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని సర్పంచ్ పంచమి స్వామి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిహెచ్ స్వామి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వంచ కొండల్ రెడ్డి రూ. 52, వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు మెరుగైన వైద్యం పొందడానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని […]
164 Viewsఅయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మంచిర్యాల లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహా యాగం జరుగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాస గృహంలో మీడియా సమావేశం లో వారు మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి […]
134 Views ముస్తాబాద్ జనవరి 26, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య, సర్దార్ […]