99 Viewsవ్యాపారుల పై కక్ష సాధింపుతోనే మంచిర్యాల పట్టణంలో కూల్చివేతలు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. *మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ వైపు మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్ లేకుండా డీపీఆర్ సిద్ధం అవకముందే బడ్జెట్ కేటాయింవకూడానే డ్రైనేజ్ నిర్మాణం కోసం కందకం తవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి బిజెపి జిల్లా కార్యక్రమలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం […]
కరాటే పోటీల్లో గాయత్రి వివేకానంద విద్యార్థుల ప్రభంజనం – విద్యార్థులను అభినందించిన కరాటే మాస్టర్ శ్రీకాంత్
229 Viewsజాతీయస్థాయి మూడవ కరాటే ,కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు రెండు బంగారు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు, అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెర్ (జిహెచ్ఎంసి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయి కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు […]
కర్బుజ కాయ మీద మహాశివుని చిత్రం
69 Viewsకర్బుజ కాయ మీద మహాశివుని చిత్రం వేసిన రామకోటి రామరాజు ఎన్నో భగవంతుని చిత్రాలను చిత్రించిన ఘనత రామకోటిదే భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు సిద్దిపేట జిల్లా నవంబర్ 11 కార్తీక సోమవారం సందర్బంగా మహా శివుని చిత్రాన్ని కర్బుజ కాయను ఉపయోగించి అత్య అద్భుతంగా మహా శివుని రూపాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన భక్తిని చాటుకున్నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]
ప్రభుత్వ ఉపాధ్యాయ పెండింగ్ పిఆర్సి, డి ఏ వెంటనే చెల్లించాలి
68 Views*ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ పీఆర్సీ, డీఏ మరియు బిల్లుల వెంటనే చెల్లించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్* ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఉపాధ్యాయులతో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలు తపస్ సభ్యులు రఘునాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్ లో […]
130 Views పీజీ సీట్లు పొందిన విద్యార్థులు 12 లోగా కళాశాలలో చేరాలి – బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పీజీ సెంటర్లో మూడవ విడత సీట్ల కేటాయింపు – ఎంఏ.పొలిటికల్ సైన్స్, ఎంఏ.ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సుల్లో పలువురు విద్యార్థులకు అవకాశం – ఒరిజినల్ టిసి ఇతర విద్యార్హతల పత్రాలతో హాజరుకావాలి – ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్, పీజీ సెంటర్ ఇన్చార్జి మేడ తిరుపతి బెల్లంపల్లి నవంబర్ 10 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా […]
సిపిఎం పార్టీ చేర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక
132 Viewsసిపిఎం పార్టీ చేర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేర్యాల పట్టణ నూతన కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక సిద్దిపేట్ జిల్లా నవంబర్ 10 చేర్యాల సిపిఎం చేర్యాల పట్టణ కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక సిపిఎం చేర్యాల పట్టణ 20వ మహాసభ స్థానిక వాసవి గార్డెన్ లో ముత్యాల ప్రభాకర్ ఇప్పకాయల శోభ పోలోజు శ్రీహరి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని […]
ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
62 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి కాలనీ లో నూతన ఐ టీ ఐ కాలేజ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన భరోసా ఫౌండేషన్
61 Viewsగత రెండు రోజుల క్రితం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారారని చిన్నారులకు ఎంత కష్టమొచ్చింది అని ప్రచురించిన కథనానికి స్పందించిన భరోసా ఫౌండేషన్ సభ్యులు శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి దాదాపు పదివేల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను బియ్యాన్ని అందజేసి తమ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారిన సంఘటనను ఆంధ్రజ్యోతి ప్రచురించిన […]
వెంకటేశ్వర ఆలయంలో మాస కల్యాణోత్సవం
90 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం, ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో గంప మమత- రవి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద […]










