68 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]
ఆర్ పి ఐ (ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పార్నంది రమేష్ చంద్ర
62 Viewsమంచిర్యాల జిల్లా. ఆర్ పి ఐ ( ఐ)నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం పార్నంది రమేష్ చంద్ర ఆర్ పి ఐ పార్టీ ( ఐ) నేషనల్ప్రెసిడెంట్ సతీష్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్పిఐ పార్టీ అంబేద్కర్ రూపొందించిన పార్టీ, భారతదేశంలోనే ప్రత్యేకమైనది పార్టీ. భారతదేశ పరిస్థితులకు అనుకూలమైన పార్టీ పేదరిక నిర్మూలన అసమానతలను తొలగింపుకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజీలేని పోరాటం చేశారు. కావున […]
ముసుగులు తొలగించేలా చర్యలు చేపట్టండి…
95 Views–లేదంటే ఆందోళనలకు సిద్ధం. –తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన జేఏసి నాయకులు (తిమ్మాపూర్ డిసెంబర్ 02) తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టిసి బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించారు.గత ప్రభుత్వం లో రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రాం ల విగ్రహలపై ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపన […]
ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు – బిజెపి పార్టీ
111 Viewsమంచిర్యాల జిల్లా. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం పై మరియు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు […]
కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం
61 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం* అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్. డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ […]
మాల మహానాడు సింహ గర్జనకు తరలిన మాల మహానాడు శ్రేణులు
60 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు గజ్వేల్ నుండి భారీగా తరలి వెళ్లారు, గజ్వేల్ నడి బొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమనికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా ఉన్నారు, మాల ల చరిత్ర […]
కామ్రేడ్లకు ఘన నివాళులు అర్పించిన సిపిఐ నేతలు
120 Viewsఆదిలాబాద్ జిల్లా. *కామ్రేడ్.ఎన్ . బాల మల్లేష్ కామ్రేడ్. పోటు ప్రసాద్ లకు ఘన నివాళులు* ఆదిలాబాద్ జిల్లా భూక్తపూర్ సిపిఐ – ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం లో సిపిఐ – ఏఐటీయూసీ ఎ. ఐ. కె. ఎస్ -ఎ. ఐ. వై. ఎఫ్.జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండె పోటులతో కామ్రేడ్స్ ఎన్ . బాల మల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండె పోటు […]
114 Viewsఆదిలాబాద్ జిల్లా. *బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.* బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరు బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు […]
బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక
88 Views*బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక* బోథ్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూది నరేష్ పటేల్ వీ6 వెలుగు, ప్రధాన కార్యదర్శిగా గొడిసెల రమణ గౌడ్ ముద్ర, కోశాధికారిగా లింగంపల్లి సంతోష్ ప్రజా పక్షం లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లెపూల గంగయ్య ఆంధ్రజ్యోతి,ఇర్ల ఎర్రన్న మన తెలంగాణ,జగదీశ్వర్ రెడ్డి నమస్తే తెలంగాణ, రాథోడ్ దేవిదాస్ నవ […]
జిల్లాస్థాయి క్రికెట్ పోటీల కరపత్రాల విడుదల
72 Viewsటిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల కరపత్రాలను విడుదల చేసిన మాజీమంత్రి. ఈనెల 5వ తేదీ నుండి బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు.. ఆదివారం శాంతినగర్ లోని జోగు రామన్న నివాసంలో భజరత్నూర్ మండల యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ బి […]










