74 Viewsగజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
124 Viewsకొమరం భీం జిల్లా బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. కాగజ్ నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నా దాడులను అరాచకాలను అరికట్టాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సంఘీభావ ర్యాలీ భాలాభారతి హనుమాన్ మందిరం నుండి […]
మంచిర్యాలలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
86 Viewsమంచిర్యాల జిల్లా. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 211 మంది లబ్దిదారులకు 2,11,24,476 రూపాయల చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయకనిధి చెక్కులు 193 మంది లబ్దిదారులకు 63,16,000/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు […]
పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
85 Viewsనేడు పెద్దపల్లి జిల్లాకు రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4గంటలకు రంగంపల్లి సబ్స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్లో సీఎం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి సభా స్థలికి చేరుకొని, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ […]
ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
87 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,వివిధ శాఖల అధికారులు. వివేక్ కామెంట్స్. గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పు ఉంది చెప్పింది..కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పుచేసి ఖజానా మొత్తం ఖాళీ చేసింది.గత బిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడు.ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను పక్కాగా […]
9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా పంజాల ప్రశాంతి
96 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా మాజీ ఎంపీటీసీ పంజాల ప్రశాంతి రాజు నియామకమయ్యారు. మంగళవారం గజ్వేల్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాలు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి పంజాల ప్రశాంతిని ఘనంగా సన్మానించారు.
ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా రావికంటి చంద్రశేఖర్
104 Viewsసిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవి రావడానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్,జిల్లా మాజీ అధ్యక్షులు కాసం నవీన్, సీనియర్ నాయకుడు తడక లింగమూర్తి, […]
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్
80 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ట్రాఫిక్ అడ్వైజరి.* తేది 04-12-2024 రోజున పెద్దపల్లి లో గ్రూప్ -IV అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ వారి సూచనలు […]
ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన
84 Viewsకొమురం భీం జిల్లా *ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన* కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో కొత్తపల్లి వెంకట లక్ష్మీ – చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు బిజెపి కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 22 మంది హాజరు కాగా వారిలో 8 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ […]
సాల్వాతో ఎస్పీని సన్మానం చేసిన నాయకులు…
136 Viewsముస్తాబాద్, డిసెంబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను జిల్లా కార్యాలయంలో ముస్తాబాద్ మండల సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె సాహెబ్, పెద్దిగారి శ్రీనివాస్ ఒరగంటి తిరుపతి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.










