ప్రాంతీయం

జిల్లాస్థాయి క్రికెట్ పోటీల కరపత్రాల విడుదల

41 Views

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల కరపత్రాలను విడుదల చేసిన మాజీమంత్రి.

ఈనెల 5వ తేదీ నుండి బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు.. ఆదివారం శాంతినగర్ లోని జోగు రామన్న నివాసంలో భజరత్నూర్ మండల యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. గ్రామీణ క్రీడాలను ప్రోత్సహించడంద్వారా క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం మెరుగుపడుతుంది అన్నారు. క్రీడాకారులకు జోగు ఫౌండేషన్ తరపున ప్రత్యేక ప్రోత్సహించడం జరుగుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనార్ధన్, ప్రభాకర్, సుకుమార్, మని వర్ధన్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్