నేరాలు

పేకాట స్థావరంపై దాడి ఆరుగురిని అరెస్టు చేసిన ముస్తాబాద్ ఎస్ఐ …

135 Viewsముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్దికుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు మా సిబ్బందితోపాటు పేకాట స్థావరంపై దాడి చేయగా అక్కడే పేకాడుతున్న మద్దికుంట గ్రామానికి చెందిన […]

ప్రాంతీయం

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

79 Viewsఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 20 సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ  తెలిపిన వివరాల మేరకు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజుల కనకయ్య సన్నాఫ్ ఎల్లయ్య ఏజ్ 48 వృత్తి కూలీ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టి తన ఇరువురి బిడ్డల వివాహం చేసినాడు. అట్టి సమయంలో అతనికి దాదాపు 15 లక్షల అప్పు అయినది. ఇట్టి అప్పులు తీర్చడానికి అతను తన ట్రాక్టర్ మరియు […]

ప్రాంతీయం

వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయం — సముద్రాల హరినాథ్

64 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, బుద్ధ సత్యపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ధార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అంజయ్య స్వామి మాట్లాడుతూ […]

ప్రాంతీయం

అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి

159 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్  పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల […]

ప్రాంతీయం

కొత్తగా రెండు కార్పొరేషన్లను ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు

145 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల మునిసిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణలో ప్రస్తుతము కొత్తగా రెండు కార్పొరేషన్లను మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ప్రస్తుతం  మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల మరియు మహబూబ్నగర్ ను కార్పొరేషన్లుగా చేస్తున్నామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ఆడ పులి సంచారం

143 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని  ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు. గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ […]

ప్రాంతీయం

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

102 Viewsబ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లా. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల. తెలంగాణలో పదవ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 02 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ప్రాంతీయం

రామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్

66 Viewsశివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆవిష్కరించారు. కర పత్రాలలో రామ, శివ నామాలు లిఖించి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్ రాజమౌళి, ఆకుల నరేష్ బాబు అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గుర్తించి శృంగేరి […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…

106 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం  ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]

ప్రాంతీయం

డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు

522 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు. రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ అలేఖ్య. నేడు డాక్టర్ ప్రియాంక యోగ చార్య యాతిపతి సాయి వివాహ వేడుకలలో భాగంగా న్యాయవాద దంపతులు అలేఖ్య నటీశ్వర్ మామిడి మొక్కను బహుమతి కానుకగా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు […]