86 Viewsమంచిర్యాల జిల్లా. బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి నేతలు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ ఎస్.ఐ బీజేపీ నాయకుల పై ప్రవర్తించిన తీరు పై మరియు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడి గురించి ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని కలిసి ఘటన […]
గుంటి బాలమని దశదిన కర్మకు హాజరైన బట్టు అంజి రెడ్డి
52 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు.
నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం
100 Viewsపుల్లూర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం సిద్ధిపేట, మార్చ్ 3 సిద్ధిపేట రూరల్ మండల పరిది లోని పుల్లూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా రెడ్డి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది . మాట్లాడుతూ ఏ పనికైనా ముందుండి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం సభ్యులు . చిటుకుల ప్రసాద్ రెడ్డి, కూరెల్లి అశోక్ రెడ్డి,చిటుకుల అనిల్ రెడ్డి, ఐరేణి […]
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు
81 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు. అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని […]
అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..
429 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
66 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ఈనెల 05 తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్ల లేకుండా పరీక్షలు నిర్వహించాలని మరియు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ […]
పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి – డీఈవో
73 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
మంచిర్యాలలో బీసీ జేఏసీ జిల్లా సమావేశం
83 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో బీసీ జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పేరం అలేఖ్య నటేశ్వర్ న్యాయవాద దంపతుల స్వగృహంలో బిసి జేఏసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిసి నాయకులు వడ్డేపల్లి మనోహర్, చిలువేరు సదానందం, ఆవిడపు గణేష్ సర్పంచ్, మల్లేష్, అడ్వకేట్ నటేశ్వర్, శ్రీనివాస్, లతీఫ్ మరియు మహిళా నాయకులు మరియు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు పేరం అలేఖ్య, ఆడెపు […]
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం – సిపి శ్రీనివాస్
61 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు. నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం..పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్సప్లోసివ్ గుర్తింపు లో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., ఐజీ అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ […]
వీరులకు మరణం లేదు….
66 Views వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]










