ప్రాంతీయం

భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్

69 Viewsభార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్ మార్చ్ 01 భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త తనువు చాలించాడు. ముంబైలోని ( టిసిఎస్ ) కంపెనీలో రిక్రూట్ మెంట్ మేనేజర్గా పని చేస్తున్న మానవ్ శర్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా.దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ఆగ్రాకు చెందిన వీరికి గతేడాది వివాహం కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందని […]

ప్రాంతీయం

ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు

96 Viewsఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు మార్చ్ 01 తెలంగాణలో నకిలీ( ఆర్.ఎం.పి ), (పీ ఎం పీ) లకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు.నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.( ఆర్ఎంపి )ల వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్,ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.

ప్రాంతీయం

ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత

60 Viewsఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత మార్చ్ 01 తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే మార్చి 5 నుంచి మార్చి 25 వరకూ జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సి ఎస్,  శాంతికుమారి ఆదేశించారు. పరీక్షలు సజావుగా జరగడానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లకు సలహాలు, సూచనలిచ్చారు. కాపీయింగ్కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని సి ఎస్ ,అధికారులకు స్పష్టం చేశారు.

కథనాలు ప్రాంతీయం

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

82 Viewsఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.. తిరుపతి జిల్లా, మార్చ్ 01 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి,తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి జి.మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు..

ప్రాంతీయం

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

59 Viewsప్రధాని మోదీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు మార్చి01 ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలంగాణ : వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా సీఎం రేవంత్​ ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం […]

ప్రాంతీయం

సౌదీలో కనిపించిన నెలవంక

57 Viewsసౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్  సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్ మార్చ్ 01 సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక. అక్కడ రేపు శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. కాగా మన దేశం లో శని వారం నెల వంక కనిపిస్తుందని ఆదివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాదన్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. కాగా రంజాన్ మాస ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి.

ప్రాంతీయం

ఆర్టీసీ బస్సులో ఏమైనా పోగొట్టుకున్నారా! అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి

136 Viewsమంచిర్యాల జిల్లా ఆర్టీసీ బస్సులో మీరేమైనా పోగొట్టుకున్నారా! అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ పైన బస్సు కండక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా! అయితే ఏం పర్వాలేదు వెంటనే ఈ నెంబర్కు 040 –  69440000 కాల్ చేసి టికెట్ పైనున్న బస్సు నెంబర్ ని మరియు టికెట్ వివరాలు చెబితే మీరు మర్చిపోయిన డబ్బులు ఆర్టిసి నుండి ఫోన్ పే ద్వారా మీకు […]

ప్రాంతీయం

స్థానికేతర కోట తెలంగాణ కే

90 Viewsస్థానికేతర కోట తెలంగాణ కే హైదరాబాద్:ఫిబ్రవరి 28 తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు తున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతా నికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు.రాష్ట్రంలో […]

ప్రాంతీయం

దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం.

58 Viewsదేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం. హైదరాబాద్ ఫిబ్రవరి 28 హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను […]

ప్రాంతీయం

బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు

38 Viewsబద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు హైదరాబాద్ :ఫిబ్రవరి 28 ఉత్తరాఖండ్‌లోఈరోజు ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగిపడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్పకూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. […]