29 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత* *ప్రజా భద్రత కోసం పనిచేసి మరణించిన సిబ్బంది కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యత : అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోంగార్డ్ కె.చంద్రయ్య-166 కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి అదనపు డైరెక్టర్ జనరల్ హోంగార్డ్స్ స్వాతి లక్రా గారు మంజూరైన 15 వేల […]
విపత్తు నిర్వహణ శాఖ వివరాలు ఎప్పటికపుడు అప్డేట్ చెయ్యాలి.
102 Viewsవిపత్తు నిర్వహణ శాఖ వివరాలు ఎప్పటికపుడు అప్డేట్ చెయ్యాలి. -అన్ని శాఖల అధికారులు మీ వద్ద ఉన్న డాటా ను శాఖకు అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కే. హైమావతి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 19, ( తెలుగు న్యూస్ 24/7 ) ముoదస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం, ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణ, […]
భవన నిర్మాణ కార్మిక నూతన కార్యవర్గం ఎన్నిక
17 Viewsవేములగట్, లింగరాజ్ పల్లి గ్రామ భవన నిర్మాణ కార్మిక నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షునిగా జంగిటి మల్లేశం గజ్వేల్ డిసెంబర్ 19, ( తెలుగు న్యూస్ 24/7 ) గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో శుక్రవారం వేములఘాట్, లింగరాజ్పేట్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సభ్యుల సమక్షంలో గ్రామ భవన నిర్మాణ కార్మిక నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షునిగా జంగిటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ప్యాట బాబు,కోశాధికారి ఉప్పరి యాదగిరి .,ప్రధాన […]
లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం
71 Viewsజనవరి, ఫిబ్రవరి నెలలలో జరిగే యు జి సి – ఎన్ ఈ టి – 2026 -జేఈఈ -2026లకు అర్హత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణకు మే నెలలో నీట్( ఎన్ ఈ ఈ టి )-2026 ఆఫ్ -లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలో నిర్వహణ సమావేశం. జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 19,( తెలుగు న్యూస్ 24/7) శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ […]
కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన వినతి
20 Viewsమంచిర్యాల జిల్లా. ఎ ఓ రాజేశ్వర్ కు కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన వినతి *డిమాండ్స్* 1) కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి 2) రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి 3) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యక్ట్ ఏర్పాటు చేయాలి 4) 50 శాతం సీలింగ్ […]
బలిదానాలు వద్దు, పోరాటాల ద్వారాన బీసీ హక్కులు సాధిస్తాం
25 Viewsబలిదానాలు వద్దు, పోరాటాల ద్వారాన బీసీ హక్కులు సాధిస్తాం – సాయి చారి మృతికి తీవ్ర సంతాపం. – బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఒడ్డేపల్లి మనోహర్ – బీసీ విద్యార్థి జేఏసీ నాయకుడు సల్మాన్ ఖాన్, నితీష్. మంచిర్యాల జిల్లా. బీసీల హక్కుల కోసం, ప్రభుత్వలు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయాలని, రాజకీయ పార్టీల మోసాలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయి చారి మృతి పట్ల బీసీ విద్యార్థి […]
రామకోటి రామరాజకు ముక్కోటి ఏకాదశి ఆహ్వానం
75 Viewsరామకోటి రామరాజకు ముక్కోటి ఏకాదశి ఆహ్వానం గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాల కార్యక్రమం అమోఘం దుబ్బాక బాలాజీ దేవాలయం ప్రతినిధి చింత నాగేందర్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17, ( తెలుగు న్యూస్ 24/7 ) రామ నామమే ప్రాణమని నమ్మి గత 30 సంవత్సరాలనుండి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రతి భక్కునిచే రామనామాన్ని లిఖింపజెపిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, […]
డ్యూటీతో పాటు మానవత్వం, బాధ్యత చాటిన కమీషనరేట్ పోలీసులు
19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *డ్యూటీతో పాటు మానవత్వం, బాధ్యత చాటిన కమీషనరేట్ పోలీసులు* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలీసులు మానవత్వం చాటారు. పోలింగ్ కేంద్రాలకు వోటు వేయడానికి వచ్చిన వృద్ధులు నడవడానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన పోలీసులు వెంటనే సహాయం చేశారు. అందుగులపేట స్కూల్ లో ఏ ఎస్ ఐ మల్లేష్, తుర్కపల్లి గ్రామం లో విశ్వనాథ్, సిర్స లో స్పెషల్ పార్టీ కాన్స్టేబుల్ నీతిన్ వీల్చెయిర్, స్ట్రెచర్ […]
పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపును పరిశీలించిన డీసీపీ
19 Views*పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపును పరిశీలించిన డీసీపీ* రామగుండం పోలీస్ కమిషనరేట్.. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ తో కలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను స్థానిక ఠాణాకు అనుసంధానం చేశారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న డీసీపీ రాంరెడ్డి ఠాణా నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. […]
మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
23 Viewsమంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత తెలియజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో 650 టీముల ద్వారా సుమారు రెండు లక్షల 12,500 ఇళ్లను సర్వే కార్యక్రమంలో చేపట్టినట్లు ఎనిమిది లక్షల జనాభాను ఈ సర్వే కార్యక్రమంలో […]










