27 Viewsమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామసాగర్లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, లావణ్య, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ భవాని, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల […]
బస్సు సౌకర్యం కల్పించండి.
17 Viewsగజ్వేల్ నుండి చేగుంటకు వెళ్లే బస్సు వయా ఇంద్రుప్రియల్, మహ్మద్ షాపూర్, గొడుగుపల్లి మీదుగా వెళ్లాలని దౌల్తాబాద్ ఏఎంసి వైస్ చైర్మన్ మద్దెల స్వామి తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ బాబు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, నాయకులు స్వామి, మధు, మల్లేష్, వెంకట్, మహేష్, నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపిలోకి చేరునున్న సినీ నటి ఆమని
12 Viewsబిజెపిలోకి చేరునున్న సినీ నటి ఆమని హైదరాబాద్ డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటి ఆమని నేడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆమని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు. ఇటీవల […]
ఓట్ల మెజారిటీతో శ్రీలత సెన్సేషన్ గెలుపు
116 Viewsసీతక్క ఐదు రౌండ్ల ప్రచారం చేసినా 3,230 ఓట్ల మెజారిటీతో శ్రీలత సెన్సేషన్ గెలుపు; కేటీఆర్ సన్మానం ములుగు జిల్లా,డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో హాట్టాపిక్గా మారిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితం నమోదుైంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సీతక్క ఐదుసార్లు ప్రచారానికి వెళ్లి బలపరిచిన అభ్యర్థి ఉన్నప్పటికీ, ఓటర్లు తిరగబెట్టి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు 3,230 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు […]
బ్యాంకులకు ఆర్బీఐ గుడ్ న్యూస్
17 Viewsబ్యాంకులకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కీలక మార్పు రిస్క్ ఆధారంగా ప్రీమియం వసూలుకు ఆర్బీఐ ఆమోదం ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు తగ్గనున్న భారం హైదరాబాద్ డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్లో జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ ఊరట కల్పించింది. డిపాజిట్ల బీమా కోసం చెల్లించే ప్రీమియం విధానంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. […]
రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
8 Viewsరేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం – సాగునీటి హక్కుల ‘ప్రజా ఉద్యమం’ సంకేతాలు తెలంగాణ, డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా దాదాపు నిశ్శబ్దం పాటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మళ్లీ పబ్లిక్ అరేనాలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని చర్చలను ఆయన ఫామ్హౌస్ నుంచే నడిపిస్తుండగా రేపు అయితే ప్రత్యక్షంగా తెలంగాణ భవన్కు వస్తున్నారు.మధ్యాహ్నం […]
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష
17 Viewsపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష తెలంగాణ, డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అతని భార్య బుష్రా బీబీలకు ఊహించని షాక్ తగిలింది. తొషఖానా – 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా […]
సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
36 Viewsసీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణ, డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మాట్లాడుతూ.. పసలేని, తెలివి తక్కువ వాళ్ళు బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడుతారని మండిపడ్డారు. ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితే తప్పేంటి ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ ఆరోగ్య […]
పెద్దపల్లి–మంచిర్యాల అభివృద్ధికి రూ.4,000 కోట్ల ప్రాజెక్టులు
20 Views*పెద్దపల్లి–మంచిర్యాల అభివృద్ధికి రూ.4,000 కోట్ల ప్రాజెక్టులు – సెమీకండక్టర్ ఫెసిలిటీపై కేంద్రానికి వినతి* *న్యూఢిల్లీ:* పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రూ.4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ పార్లమెంట్లో కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని ప్రశ్నించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో, తెలంగాణకు తీసుకురావాల్సిన సెమీకండక్టర్ ఫెసిలిటీ రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. […]
14 Views*మంచిర్యాల జిల్లా* ఈ నెల 29వ తేదీ నుండి ప్రజావాణి యధాతధం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డిసెంబర్ 20, 2025: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని, ఈ కారణంగా ఈ నెల 22వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల […]










