88 Viewsనిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోట కిష్టమ్మకు 60000 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, వీరరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…
28 Viewsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను దౌల్తాబాద్ మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మద్దెల స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తరపున ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ […]
బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…
56 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత… Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన – యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్.
25 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు పెన్నిధి, అనారోగ్యబారిన పడినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రానికి చెందిన గూని విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకున్నాడు. అనంతరం తనకు ఆసుపత్రిలో ఖర్చయిన డబ్బులు సీఎం సహాయ నిధి కోసం […]
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు – ఎంపీడీవో జేమ్లా నాయక్.
25 Viewsబ్రిటిష్ వలసవాదుల పాలనలో భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను వందేమాతరం గీతం స్ఫూర్తితో చైతన్యం చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని రాయపోల్ ఎంపీడీవో జేమ్లా నాయక్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 1875 సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ రచించడం జరిగిందని, మొదటిసారి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బెంగాల్ లో […]
బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి
126 Viewsబ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి – శంకర్ శర్మ సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ,నవంబర్ 7 కార్తీక మాస బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని ఈనెల 9 11 […]
గజ్వేల్ లో వందేమాతరం గీతాలాపన విజయవంతం
35 Viewsగజ్వేల్ లో వందేమాతరం గీతాలాపన విజయవంతం సిద్దిపేట జిల్లా, నవంబర్ 7 వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఘనంగా వందేమాతరం గీతాలాపన నిర్వహించారు, ఈ సందర్భంగా సామాజిక సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పలువురు నేతలు మాట్లాడుతూ భారత దేశం విదేశీ కబంధ హస్తాల నుండి విముక్తి కోసం దేశ […]
నేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి
22 Viewsనేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి సిద్దిపేట జిల్లా, నవంబర్ 7 నేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెయింట్ విన్సెంట్ పాఠశాలలో సామూహిక గీతాలాపన తో పాటు మన దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ చిన్నప్పటినుండి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకొని దేశ సేవలో వారందరు భాగస్తులు కావాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్య సమరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో బకిం చంద్ర ఛటర్జీ రాసిన […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం
54 Viewsజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు సిద్దిపేట జిల్లా,జగదేవపూర్ నవంబర్ 7 జగదేవపూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం యూసుఫ్ గూడ లోని “ఎస్ బి హెచ్ ” కాలని,శ్రీకృషదేవరాయ నగర్, పల్లవి అపార్ట్మెంట్, వాల్మీకి దేవాలయం వివిధ బూత్ నెంబర్ 288 లో […]
పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి
51 Viewsపశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి : డ్రాక్టర్ శ్వేత సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ నవంబర్ 7 జగదేవపూర్ రైతులు విధిగా త మ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్వేత కోరారు.శుక్రవారం మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అన్ని పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందనీ అన్నారు, మొత్తం 357 పశువులకు టీకాలు చేయడం జరిగిందన్నారు.4 నెలలు దాటిన […]










