209 Viewsముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతానన్న 6గ్యారంటీలను అమలు పరచడంలో విఫలమైందని స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు అనేక హామీలు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 6గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం ఎందుకయిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని లేనిపక్షంలో జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ […]
తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్
110 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్* *కుమారులు పట్టించుకోవడం లేదని సీపీకి పిర్యాదు చేసిన తల్లితండ్రులు* ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయానికి పోతారం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లాకి చెందిన గుజ్జుల సాయిలు, గుజ్జుల చిలకమ్మా అను ఇద్దరు వచ్చి తమకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. అందులో పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిపై కి 2 ఎకరాల పొలం, […]
తీన్మార్ మల్లన్నపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
109 Views– క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి దౌల్తాబాద్: రెడ్డి సమాజంపై అసభ్యకరంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని […]
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
178 Views జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ* ———————————– రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -05: ———————————– జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. భుదవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వాహణ పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]
చెరువు నీటిలో మునిగిపోయి మృతి…
299 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు […]
డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిరసన…
162 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7 న్యూస్): ముస్తాబాద్ మండలంలో చింతోజు బాలయ్య గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సుదీర్ఘ పోరాటంలో భాగంగా మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఇంటర్ డిగ్రీ కాలేజ్ ముందర కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో నిరసన తెలియజేచేశారు. ఈ సందర్భంగా చింతోజు బాలయ్య మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని అనేక మార్లు నిరసనలు తెలిపినాము. నాటి పాలనలో 2016 2017 సంవత్సరంలో డిగ్రీ […]
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
76 Viewsమంచిర్యాల జిల్లా. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ మందమర్రి మండల కేంద్రంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు గరిగే సుమన్ ముదిరాజ్, కొలిపాక సదానందం ముదిరాజ్ తెలిపారు. మంగళవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
57 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి కి, 37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.
ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు
61 Viewsమంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం. టిఆర్ఎస్ నాయకులపై అక్రమంగా మీకు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. నేడు దండేపల్లి లోని పద్మశాలి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని, భారీ విజయం సాధించాలని పార్టీ నాయకులకు సూచించారు.










