నరేష్ ను పరామర్శించిన ప్రెస్ క్లబ్
బెస్త నరేష్ తండ్రి గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, జగదీశ్వర్,,శ్రీ రామోజీ ప్రవీణ్, కృష్ణ, రవికాంత్ కలిసి రాచర్ల బొప్పాపూర్ లో తన నివాసానికి వెళ్లి బెస్త నర్సయ్య, పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు
