194 Views డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం -డా. బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ లో.. -27/04/2026 సోమవారం రోజున… -రిజిస్ట్రేషన్,కన్సల్టేషన్,కౌన్సిలింగ్ సేవలు ఉచితం ముస్తాబాద్ పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త సంతానం లేని మరియు రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇప్పుడు ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF హైదరాబాద్ వారి ఉచిత క్యాంపు కలదు.తేదీ 27/04/2026 […]
రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్
44 Views నిలిచిన ఆర్టీసీ బస్సులు -పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు […]
ఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..
17 Viewsఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..-ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – గుడాల శేఖర్ గుప్తా సిద్దిపేట్, ఏప్రిల్ 21, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ వారి 3 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవలు మరియు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వివిధ సామాజిక సేవల్లో […]
ట్రాన్స్ఫార్మర్ పై నుండి పడిన విద్యుత్ ఉద్యోగి…
173 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 20 (24/7న్యూస్ ప్రతినిధి):ముస్తాబాద్ మండలంలోని నామంపూర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు ఉద్యోగికి తీవ్ర గాయాలు.. నామాపూర్ గ్రామానికి చెందిన యారపు స్వామి తండ్రి పోచయ్య గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ పై పేజ్ డౌన్ అవడంతో ఫేస్ వేయడానికి లైన్ ఆఫ్ చేసి పైకెక్కాడు అంతలోనే విద్యుత్ ఒక ఫేస్ లైన్ సంబంధించిన ఒక్క బ్లేడు నట్టు ఊడిపోయి 11కెవి లైన్ కు పట్టుకుందని గమనించక యధావిధిగా విధులు నిర్వహించే క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి […]
శరవేగంగా ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు
144 Views -శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు -గొల్లపల్లి గౌడ సంఘం కృషితో -స్లాబ్ లెవెల్ పూర్తి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ […]
ప్రమాదాల నిలయానికి మహనీయుని ప్లెక్సీ అడ్డుగా కాదు అడ్డంగా…
58 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 19 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రధాన రహదారులపై తరచుగా నల్లాల పైపులైన్ లీకేజీ సమస్య తీవ్రంగా ఉంది, దీనివల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతుగల్ సిద్దిపేట కామారెడ్డి వెళ్లే ప్రధాన మార్గంలో పైపులైన్ తరచూ లీకేజ కావడం మళ్ళీమళ్ళీ రిపేరు చేయడం రాజుల పైసల రాళ్లపాలు అన్నట్లుగా ప్రభుత్వ ఖజానా గండికొట్టడం చరమామూలు అయిపోయిందని బాటసారులు అంటున్నారు. ప్రమాదానికి నిలయంగా గోయిల కారణంగా బస్సులు లారీలు ఇతర ప్రయాణికులకు ప్రయాణం […]
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే అరైవ్- అలైవ్.. ఎస్సై …
152 Viewsముస్తాబాద్ ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-ఆలైవ్’ అని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్. గణేష్ శనివారం రోజున రోడ్డుప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా నామాపూర్ గూడెం గ్రామాల మధ్యనున్న మూల మలుపులవద్ద ఉన్న చెట్లకు సిగ్నల్ ఏర్పడాలని రెడ్ రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎస్ఐ సిహెచ్ గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని, ద్విచక్ర […]
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్
142 Views ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బండలిగంపల్లి గ్రామానికి రెండవ విడత లో ప్రస్తుతం ఐదు ఇళ్ళు మంజూరు అయ్యాయని మరో పన్నెండు ఇళ్ళు మంజూరు కానున్నాయని లబ్ధిదారులు త్వరగా ఇళ్ళ […]
ప్రపంచానికి వెళ్తురునిచ్చిన మహనీయుని విగ్రహం అంధకారంలోనేనా…
68 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లను ఏర్పాటు చేయకుండా ఉన్నవాటిని పట్టించుకోకుండా అంధకారంలోకి నెట్టేసిన అధికారులు. గత ప్రభుత్వం ఈఎల్డీ వీధిదీపాలు ఏర్పాటుచేసి గ్రామాల్లో వెలుగులు వెలిగిస్తే నాటినుంచి నేటివరకు కొన్ని ఎలియిడి లైట్లు చెడిపోగా వాటిని పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. మండలంలో అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా […]
హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
40 Views శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడ్ల అంగడి ప్రాంతంలో తేదీ 19-04-2026 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు,సభ్యులు కోరుతున్నారు.ఇట్టి సమ్మేళన కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం,చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి,నారాయణపూర్,బండలింగంపల్లి,సింగారం,దుమాల, అక్కపల్లి,గ్రామాల హిందూ బంధువులతో పాటు […]










