

Related Articles
ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్
101 Viewsఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల […]
దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
138 Viewsగత పాలకులు దుబ్బాక నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని , దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు. గురువారం దుబ్బాక మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డి తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వారీ సమస్యలతో పాటు నియోజకవర్గంలో […]
నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్
84 Viewsనిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్ సిద్దిపేట జిల్లా జూన్ 15 వివరాలు ఇలా వున్నాయి సిద్ది పేట జిల్లా లో గల గజ్వేల్ ల్లో అక్కడ వున్న ఐ ఆస్పటల్ యాజ మాన్యం నేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎవరైనా కంటి చూపు సరీగా లేక భాద పడే వాళ్ళు వుంటే అటువంటి ఓ 20 మంది కి ప్రీగా ఆపరేషన్ చేయ దళిచారు..ఈ అవకాశాన్ని చుట్టూ వున్న ప్రజానికం వాళ్ళు గమనించి అవకాశాన్ని ఉపయోగించు […]

సాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించి పూలమాలువేసి ఘనంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఆ మహానేత గురించి పలు నాయకులు, అధికారులు వర్ణనా తీరంగ ప్రసంగించారు. ఆ మహానీయుడు కారు చీకట్లో ఉన్నాడని ఏ నాయకుడు ,ఏ అధికారి గ్రహించిన పాపాన పోలేదు.
మండలంలో కొన్నిచోట్ల పట్టపగలు లైట్లు వెలుగుతూ విద్యుత్ వృధాకాగా బల్బు అప్పటికే వెలుగుతున్న బల్బువిద్యుత్ వేడికి ఇటు భానుని వేడికి పాడైపోతాయని తెలిసినప్పటికీ ఆపట్టింపు లేకపోలేదు. ఇటీవల చిరు వ్యాపారస్తులతో మొదలులుకొని మిగతా వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకున్నప్పటికీ అపారమైన విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు ఆయన, భారత సమాజంలో బహుజనులు అట్టడుగువర్గాల హక్కులకోసం పోరాడి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహాగొప్ప మహనీయుడు విగ్రహాం ముందు ఏళ్లుగడిచిన వెళ్తురురాని లైట్లపోలు.. సూర్యాస్తమయానికి చీకట్లో ఉండడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో ప్రధాన రహదారి పొడవునా డివైడర్ వై ఇదివరకే లైట్ల కొరకే వేసిన మెటల్ పోళ్లకు లైట్లు సరిచేసి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

