

Related Articles
పీఏసీఎస్ భవన నిర్మాణంతో మరిన్ని సేవలు
128 Viewsదౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్గౌడ్ తో కలిసి సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిర్మాణం జరిగే […]
ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళా మృతి
116 Viewsకొమురం భీం జిల్లా, కాగజ్ నగర్. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళా మృతి. -కాగజ్ నగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట మహిళ మృతదేహంతో ధర్నా. -బాధిత కుటుంబానికి బిజెపి నాయకుల మద్దతు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళ మృతి చెందిందని కొమురం భీం జిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే. లక్ష్మి శుక్రవారం […]
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి
223 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]

సాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించి పూలమాలువేసి ఘనంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఆ మహానేత గురించి పలు నాయకులు, అధికారులు వర్ణనా తీరంగ ప్రసంగించారు. ఆ మహానీయుడు కారు చీకట్లో ఉన్నాడని ఏ నాయకుడు ,ఏ అధికారి గ్రహించిన పాపాన పోలేదు.
మండలంలో కొన్నిచోట్ల పట్టపగలు లైట్లు వెలుగుతూ విద్యుత్ వృధాకాగా బల్బు అప్పటికే వెలుగుతున్న బల్బువిద్యుత్ వేడికి ఇటు భానుని వేడికి పాడైపోతాయని తెలిసినప్పటికీ ఆపట్టింపు లేకపోలేదు. ఇటీవల చిరు వ్యాపారస్తులతో మొదలులుకొని మిగతా వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకున్నప్పటికీ అపారమైన విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు ఆయన, భారత సమాజంలో బహుజనులు అట్టడుగువర్గాల హక్కులకోసం పోరాడి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహాగొప్ప మహనీయుడు విగ్రహాం ముందు ఏళ్లుగడిచిన వెళ్తురురాని లైట్లపోలు.. సూర్యాస్తమయానికి చీకట్లో ఉండడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో ప్రధాన రహదారి పొడవునా డివైడర్ వై ఇదివరకే లైట్ల కొరకే వేసిన మెటల్ పోళ్లకు లైట్లు సరిచేసి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

