

Related Articles
కొత్తపల్లి గ్రామస్తునికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్
251 Viewsగంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మ్యాడ వంశీధర్ కు పీ హెచ్ డి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అవార్డు దక్కింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాడ లింగయ్య లక్ష్మిల చిన్న కుమారుడు వంశీధర్ కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో వ్యవసాయంలో కలిగే నష్టాలు, నష్ట […]
పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం – సి పి
67 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా , ఇద్దరు ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ లకు ఏఆర్ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం. పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా , ఇద్దరు ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ లకు ఏఆర్ఎస్ఐ లుగా […]
రానున్న రోజులు ఎండలతో జాగ్రత్తగా !
106 Views*హై అలర్ట్ జారీ చేయబడింది* *మే 31 నుండి జూన్ 4 వరకు, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ (ఓపెన్ స్కై కింద) బయటకు వెళ్లకూడదు, ఎందుకంటే ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్కు వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది, దీని కారణంగా ఏదైనా ఉంటే ఒక వ్యక్తికి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి, తద్వారా వెంటిలేషన్ లేకుండా, మొబైల్ […]

సాధింపు చర్యలతో మండల ప్రజలను ఇటు వాహనదారులను అంధకారంలోకి నెట్టేశారు. ఇటీవల ఏప్రిల్14న అంబేద్కర్ జయంతి రోజున మహనీయుని విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించి పూలమాలువేసి ఘనంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఆ మహానేత గురించి పలు నాయకులు, అధికారులు వర్ణనా తీరంగ ప్రసంగించారు. ఆ మహానీయుడు కారు చీకట్లో ఉన్నాడని ఏ నాయకుడు ,ఏ అధికారి గ్రహించిన పాపాన పోలేదు.
మండలంలో కొన్నిచోట్ల పట్టపగలు లైట్లు వెలుగుతూ విద్యుత్ వృధాకాగా బల్బు అప్పటికే వెలుగుతున్న బల్బువిద్యుత్ వేడికి ఇటు భానుని వేడికి పాడైపోతాయని తెలిసినప్పటికీ ఆపట్టింపు లేకపోలేదు. ఇటీవల చిరు వ్యాపారస్తులతో మొదలులుకొని మిగతా వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకున్నప్పటికీ అపారమైన విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు ఆయన, భారత సమాజంలో బహుజనులు అట్టడుగువర్గాల హక్కులకోసం పోరాడి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహాగొప్ప మహనీయుడు విగ్రహాం ముందు ఏళ్లుగడిచిన వెళ్తురురాని లైట్లపోలు.. సూర్యాస్తమయానికి చీకట్లో ఉండడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలో ప్రధాన రహదారి పొడవునా డివైడర్ వై ఇదివరకే లైట్ల కొరకే వేసిన మెటల్ పోళ్లకు లైట్లు సరిచేసి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

