ప్రాంతీయం

శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత..

31 Views  శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత.. సిద్దిపేట్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెల్పిన వివరాల ప్రకారం.  మార్చి 28,సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట ఎ.సి.పి యం. రవీందర్ రెడ్డి, హాజరు అయి సిద్దిపేట నందు గల మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వాళ్ల సహకారంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ […]

రాజకీయం

ఉపాధిహామి పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

59 Views   *ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది* *సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు* *బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం* *ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి* *రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్* *సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లె,ముస్తాబాద్ లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి* ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో […]

ప్రాంతీయం

గొల్లపల్లి వారసంత వేలం వాయిదా..

173 Views గొల్లపల్లి వారసంత వేలం వాయిదా… రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వారసంత కొరకై స్థానిక సర్పంచు కొండ రమేష్ గౌడ్ అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్నాల మణెమ్మ,వార్డ్ సభ్యులు, ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాంతీయం

బొప్పాపూర్ లో వారసంత వేలం వాయిదా

42 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీ నందు 2026-2027 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన వార సంత స్థానిక సర్పంచు ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన వేలం వేయగా ప్రభుత్వ ఆప్సెట్ రేట్ రానందున ఇట్టి వేలమును వాయిదా వేయడం జరిగిందని ఎంపీఓ జోగం రాజు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి,వార్డ్ సభ్యులు ప్రజలు,పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.  

ప్రాంతీయం

మేకల అంగడిలో నీటి సౌకర్యం

19 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేకల అంగడిని సక్సెస్ చేయడం కోసం పాలకవర్గం కృషి చేస్తుంది.గత కొద్ది వారాలుగా మండల కేంద్రంలో ప్రారంభించిన మేకల అంగడికి అమ్మకం దారులు కొనుగోలుదారులు రావడం పెరిగింది. దాంతో ఇంకా మేకల అంగడిని సక్సెస్ చేయాలనే తలంపుతో సర్పంచ్ ఎనగందుల నరసింహులు,పాలకవర్గం కృషి చేస్తున్నారు.అందులో భాగంగా నేడు జరుగుతున్న అంగడిని సందర్శించిన సర్పంచ్ ఎండలు మండుతుండడంతో జీవాలకు నీటి సౌకర్యం కల్పించాలని గొర్ల కాపర్లు,వ్యాపారులు,కోరగా […]

ప్రాంతీయం

బొప్పాపూర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్

118 Views సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు […]

Breaking News

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

34 Views ఏప్రిల్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఏప్రిల్‌,మే,జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో,రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.మూడు […]

రాజకీయం

కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

46 Views ఇల్లంతకుంట,ముస్తాబాద్ లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు వెళతారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్తాబాద్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  

ఆధ్యాత్మికం

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీఎస్పీ నాగేంద్రచారి

35 Views ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం. కళ్యాణం లో పాల్గొన్న డీఎస్పీ,సీఐ,ఎస్సై. లడ్డు వేలం పాటలో 70 వేలకు దక్కించుకున్న భక్తుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.ఉదయం స్వామి వారి ఎదుర్కొల్లతో ఆంజనేయస్వామి ఆలయం నుండి పెళ్లి మండపం పైకి స్వామివారిని తీసుకువచ్చారు. అర్చకులు వేణుగోపాల చారి,నవీన్ చారి, మనోహరాచార్యులు,కళ్యాణాన్ని నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి […]

ఆధ్యాత్మికం

కమనీయం రమణీయం శ్రీ రాములోరి కళ్యాణం

32 Views       కమనీయం రమణీయం… రాములోరి కళ్యాణం శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోళ్ళు నిర్వహించారు.మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాన్ని బుగ్గ కృష్ణమూర్తి,శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా జరిపించారు.స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేదమంత్రోచ్ఛారణ […]