20 Viewsపిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 27, 2026: పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో […]
నూతనంగా నియామకమైన నాయకులను అభినందించిన కేకే మహేందర్ రెడ్డి
101 Viewsనూతనంగా నియమితమైన వారికి అభినందనలు తెలిపిన కేకే మహేందర్ రెడ్డి. -జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముష్కం దత్తాద్రి గౌడ్,ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకమైన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముష్కం దత్తాద్రి గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమాకమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ […]
గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసిల్దార్ కు విజ్ఞాపన పత్రం అందజేత
37 Views గో సంరక్షణ చేపట్టాలని తహసీల్దార్ కు విజ్ఞాపణ పత్రం గో ఆరాదన గో ప్రచార ఉద్యమ ప్రతినిధి ధ్యాప దేవయ్య TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా/ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 27: గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవుల సంరక్షణ చేపట్టాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ సుజాత కు సోమవారం గో ఆరాధన,గో ప్రచార ఉద్యమ ప్రతినిది ధ్యాప దేవయ్య ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గో ఆరాధన ప్రచార […]
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ సుజాత
75 Views వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తహసిల్దార్ సుజాత – రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దర్ సుజాత మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తో పాటు రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించారు.రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు నిర్వహణ కు […]
పేదల వైద్యుడి మృతికి సంతాపం తెలిపిన పూర్వ విద్యార్థులు
22 Views పేదరికంలో పుట్టి డాక్టర్ వృత్తి లో స్థిర పడిన పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి శోచనీయం ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన 1987- 88 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు TS తెలుగు న్యూస్ 24/7: పేదరికంలో పుట్టి డాక్టర్ వృత్తి లో స్థిర పడి పేదలకు వైద్యం అందించిన పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి చెందడం శోచనీయం అన్నారు,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన […]
గొల్లపల్లిలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
27 Views రాచర్ల గొల్లపల్లి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్యులంతా కలసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు గావించారు. ప్రభుత్వం వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని […]
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను ప్రారంభించిన తహసీల్దార్ సుజాత
20 Views సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసిల్దార్ సుజాత TS తెలుగు న్యూస్ 24/7: మండలంలో డిజిటల్ గణనను తహసిల్దార్ సుజాత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎనగందుల నర్సింలు వివరాలను నమోదు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జనాభా లెక్కల నమోదుకు సంబంధించి మొదటి దశలో చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి తహసిల్దార్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రావణ్ కుమార్,వార్డు సభ్యులు, […]
స్మశానంలో వెలిసిన పోషమ్మ తొలగించిన ఆర్ఐ శ్రావణ్ కుమార్
13 Views స్మశానంలో వెలిసిన పోషమ్మ తొలగించిన ఆర్ఐ శ్రావణ్ కుమార్ -ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు,రెవెన్యూ అధికారుల చర్యలు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో స్మశాన వాటికలో వెలసిన పోషమ్మ విగ్రహాలను ఉన్నతాధికారుల సూచన మేరకు తొలగించారు. స్మశానవాటికకు సంబంధించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన ఓ వర్గం వారు పోషమ్మ విగ్రహాలను నెలకొల్పారు.గ్రామానికి సంబంధించిన స్మశానానికి చెందిన స్థలంలో పోచమ్మ విగ్రహాలను పెట్టడం ఏంటని […]
విగ్రహాల తొలగింపు…
70 Views విగ్రహాల తొలగింపు.. TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంలో,ఓ సామాజిక వర్గానికి చెందినవారు విగ్రహాలను ఏర్పాటు చేయగా,విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.విచారణలో ఆ స్థలం స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంగా గుర్తించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు తొలగించి తరలించినట్లు […]
తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం..
8 Viewsతహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం.. సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో సెన్సెస్ -2027 ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన(సెల్ఫ్ ఎమ్యునరేషన్) ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. […]










