Breaking News నేరాలు

పురుగుల మందు సేవించి రైతు మృతి. బొప్పాపూర్లో విషాదం.

183 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వర్స ఆనందం అనే రైతు మూడు రోజుల క్రితం గ్రామంలోని తన వ్యవసాయ పొలం సమీపంలో పురుగుల మందు సేవించాడు. రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళి చూడగా అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు. ప్రక్కనే గడ్డి మందు బాటిల్ లు పడి ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్న రైతు ఆనందం గడ్డి మందు సేవించినట్లు గుర్తించి వెంటనే […]

Breaking News

విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్

29 Viewsమంచిర్యాల జిల్లా. విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్. ఆర్కేపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో కాసేపు కాలక్షేపం చేసి తరువాత కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వసతులతో కూడిన భోజనం మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మరియు నాణ్యమైన విద్యను బోధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిషన్ ఎంపీడీవో […]

Breaking News

ఆటో యూనియన్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి

32 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో యూనియన్ జేఏసీ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్  సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్ ఆటో కార్మికుడు అషు ఆటో ప్రమాదానికి గురి కావడం జరిగింది, ఈ ప్రమాదంలో గాయపడి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వీరి యొక్క […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం

121 Viewsఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ […]

Breaking News నేరాలు

గొల్లపల్లిలోదొంగతనం. కేసు నమోదు.

274 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి […]

Breaking News

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం

57 Viewsకన్నాయి గూడెం,జూలై 15 ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గుత్తి కోయా గూడాల లో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మావోయి స్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోలకు వ్యతిరేకం గా ప్రజా ఫ్రంట్ తెలం గాణ పేరు మీద ము లుగు జిల్లా మావోయి స్టులు సిద్ధాంతం కో సం అడవి పాలైన అన్నల్లారా అక్కల్లా రా మీరు నమ్మిన సిద్ధాంతం […]

నేరాలు

భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

133 Viewsభార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష. భార్యను వేధించిన కేసులో భర్త కంది రమేష్ కి సిరిసిల్ల రెండవ అదనపు మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు తంగళ్ళపల్లి ఎస్ ఐ ఉపేంద్ర చారి తెలిపారు. వివరాల ప్రకారం. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కంది పద్మ కి బద్దనపల్లి గ్రామానికి చెందిన కంది రమేష్ తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి […]

నేరాలు

దొంగతనం కేసులో ఒక వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష

112 Viewsదొంగతనం కేసులో ఒక వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా. దొంగతనం కేసులో వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ మాట్లాడుతు…. సిరిసిల్ల అంబికానగర్ కి చెందిన అడేపు రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ […]

Breaking News విద్య

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

56 Views *విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి :: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* *సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* రాజన్న సిరిసిల్ల, జూలై -15 :విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో […]

Breaking News

78 కోట్లతో అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

41 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ ఏరియ లో 78 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 78 కోట్ల వ్యయం తో సెంట్రల్ లైటింగ్, రోడ్లు వెడల్పులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు కేబుల్ నెట్వర్క్ తదితర అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.