59 Viewsకొమురం భీం జిల్లా. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. *వైద్య విద్యార్థులకు. వసతులు కల్పించాలి – బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. నేడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని బిజెపి బృందం పరిశీలించి వైద్య విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తున్న కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. […]
నిర్మల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
53 Viewsనిర్మల్ జిల్లా. జనవరి 3 న సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రబాయి ఫూలే జయంతి . భారత దేశంలో మహిళల విద్య కోసం ఆమె మరియు ఆమె భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే కృషితో, సావిత్ర బాయి ఫూలే మరియు ఫాతిమా షేక్ ల సాకారం తో 1 జనవరి 1848 న పూణే లో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించబడింది. బ్రాహ్మనియా మనువాద సమాజం నుండి అణచివేత […]
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – అంబేద్కర్ సంక్షేమ సంఘం
62 Viewsమంచిర్యాల జిల్లా. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ సంక్షేమ సంఘం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్లో చదువుల తల్లి, గొప్ప సంఘ సంస్కర్త, సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు.అదేవిదంగా సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సాతార జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి […]
జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా శీల ప్రశాంత్ నియామకం…
73 Viewsముస్తాబాద్ జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల కమిటీని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ప్రకటన విడుదల చేశారు. ముస్తాబాద్ మండలాధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్, మోరాయిపల్లి గ్రామానికి చెందిన మెరుగు నవీన్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా, గూడెం గ్రామానికి చెందిన కోల అక్షయ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా, నామాపూర్ గ్రామానికి చెందిన బండిపెల్లి నవీన్ ని కార్యదర్శిగా, చికోడ్ గ్రామానికి చెందిన ఊరడి […]
అనంతరావుపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం
64 Viewsజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామం లో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంజీ డాక్టర్ రాజిరెడ్డి ,గోపాలమిత్ర , గౌరీ శంకర్ మాట్లాడుతూ పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు వైద్యం అందజేయడం జరుగుతుందని పాడి రైతులు, జబ్బు చేసిన పశువులను […]
న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక…
256 Viewsముస్తాబాద్, జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): న్యూ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో నిర్వహిస్తున్న జింక పవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నిక కోసం విలేకరుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జింక మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటు పడుతానని పవన్ మాట్లాడారు. ఈ ఎన్నికకు సహకరించిన సభ్యులకు అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలో సహకరించిన కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ, మహేష్ మెట్రో ఈవెనింగ్స్, […]
చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ
94 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణ మండల డీజే ఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. అదేవిధంగా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి […]
జనవరి 3 న ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ విచారణ
141 Viewsమంచిర్యాల జిల్లా. జనవరి 03 వ తేదీన ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ విచారణ . ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ జనవరి 03 న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11 గంటల నుండి 02 గంటల వరకు బహిరంగ విచారణ ఉంటుందన్నారు. ఉమ్మడి అదిలాబాద్ […]
ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
89 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
ఘనంగా మహా పడిపూజ…..
213 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]










