120 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు అంటగడుతున్నారు. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు అంటకట్టడం విపక్షాల కు రివాజుగా మారిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్, మిట్టపల్లి లక్ష్మి పై డీసీపీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరామ్ రావుపై దాడి ఘటనను […]
ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం
87 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం . శివాజి గ్రౌండ్ మంచిర్యాల లో గత పది రొజుల నుండి జరగుతున్న ఎం పి ఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలలో బాగంగా ఈ రోజు ఎస్ ఆర్ హెచ్ (ఎన్టిఆర్ ) నగర్ vs గుడిపేట్ టైటాన్స్ ల మద్య ఫైనల్ మ్యాచ్ లో విజేతలుగా GT మరియు రన్నర్స్ గా ఎస్ ఆర్ హెచ్ ఎన్ టి ఆర్ […]
అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి
98 Views అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి – 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 30 వరకు అవకాశం – బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, బెల్లంపల్లి జనవరి16 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ చదువుతున్న 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థిని విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని ప్రిన్సిపాల్ […]
ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ
70 Viewsఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జనవరి 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు న్యాలపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మైస రాములు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో […]
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన రఘునాథ్
79 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – బిజెపి నాయకులు రఘునాథ్. విజయ రామారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన బిజెపి నాయకులు రఘునాథ్. మంచిర్యాలలో బిజెపి నాయకుడు విజయ రామారావుపై జరిగిన దాడిపై మంచిర్యాల డిసిపి కార్యాలయంలో డీసీపీ భాస్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా కాంగ్రెస్ చేసే దాడులు […]
గెలుపొందిన క్రికెట్ జట్టుకు బహుమతులు అందించిన కాంగ్రెస్ నాయకులు..
163 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): సంక్రాంతి పండుగ సందర్భంగా గూడెం గ్రామంలోని స్థానిక ఐకెపి గ్రౌండ్లో చిట్నేని రాజ్యలక్ష్మి – అంజన్ రావు ఆధ్వర్యంలో గ్రామ యువతకి పండగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చి యువతకి క్రీడ స్ఫూర్తి నీ కల్పించి వారికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో ఆరు జట్టులో మ్యాచ్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ విన్నర్ GCC టీం రన్నర్ గా కింగ్ వారియర్స్ టీం గెలుపొందారు. ఇట్టి టీం […]
మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరుల దాడి – బిజెపి
49 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరు దాడి. – బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్. బిజెపి నాయకులు మెట్పల్లి జయ రామారావు పై దాడి. ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు మెట్పల్లి జయరామ రావు పై మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి టచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ రామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల ను […]
బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు
68 Viewsమర్కూక్ మండల కేంద్రంలో ఘనంగా బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు బహుజన నాయకురాలు బిఎస్పి అధినేత్రి బెహన్జి కుమారి మాయావతి అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు -కొండనోళ్ల నరేష్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జనవరి 15 గజ్వేల్ నియోజకవర్గం, మర్కూక్ మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ ఆశయ రథ సారథి బహుజన నాయకురాలు బిహెంజి మాయావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. […]
స్వీట్లు పంపిణి చేసిన పోలు రామ్..
75 Views(తిమ్మాపూర్ జనవరి 15) సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలు రామ్, మీ సేవ నిర్వాహకులు పోలు రమేష్ తిమ్మాపూర్ గ్రామం లో ఊరంతా స్వీట్ల పంపిణి చేశారు.. ఈ సందర్భంగా పోలు రామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలుమొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు […]
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్…
67 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు నిర్వహించనున్నారు. అనగా తేది 15/01/2025 నుండి ఉదయం10:00 మినహా ప్రథమ బహుమతి 3333, ద్వితీయ బహుమతి 1666, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సువిశాలమైన గ్రౌండ్లో ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. […]










