ముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు నిర్వహించనున్నారు. అనగా తేది 15/01/2025 నుండి ఉదయం10:00 మినహా ప్రథమ బహుమతి 3333, ద్వితీయ బహుమతి 1666, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సువిశాలమైన గ్రౌండ్లో ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు అందరూ వాలీబాల్ టోర్నమెంట్ వద్దకి చేరుకోవాలని కోరారు. 9966018499, 9618916874, 9347473103. సందేహం ఉన్నవారు పైనున్న నెంబరు సంప్రదించగలరని కోరారు.
113 Views తొగుట 18 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని కాన్ గల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెండవసారి కంటి వెలుగు కార్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభిస్తుంది తెలిపారు. ఇందులో భాగంగా […]
116 Viewsమంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసినందుకుగాను ఈరోజు భారతీయ జనతాపార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ జిల్లా అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ యువమోర్చా అధ్యక్షులు తిరుపతి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ ఓ బి […]
151 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పద్మశాలి సేవా సమితి వారు గురువారం రాత్రి నూలు పౌర్ణమి సందర్భంగా కిషన్ దాస్ పేటలోని మార్కండేయ గుడి నుండి పురవీధుల గుండా మార్కండేయ శోభాయాత్రను గోగుల ఉమాశంకర్ పురోహితుడీ ఆధ్వర్యంలో పద్మశాలీలు భజన కీర్తనలతో భక్తి శ్రద్దలతో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు. ఈ శోభాయాత్రలో మహిళలు మార్కండేయుడికి మంగళ హారతులు, కొబ్బరికాయలు,కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితుడు ఉమాశంకర్ మాట్లాడుతూ… ప్రతి రాఖీ పౌర్ణమి సందర్భంగా […]