73 Viewsభారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమం సిద్దిపేట్ జిల్లా జనవరి 22 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి,ఆదేశానుసారం కుకునూరుపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఏలేశ్వరం నాగరాజు, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా […]
వేలాలా మహాశివ రాత్రి జాతర ఘనంగా నిర్వహించాలి
76 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని వేలాలా గ్రామంలో నిర్వహించనున్న మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వేలాలా గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి.జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డీసీపీ, డీ ఎఫ్ ఓ, దేవాదాయ శాఖ […]
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన
51 Viewsజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన -గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా గౌరారం జనవరి 22 సిద్దిపేట జిల్లా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందితో కలిసి అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ […]
గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
79 Viewsమంగోల్ గ్రామంలో గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి సిద్దిపేట్ జిల్లా జనవరి 22 సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగోల్ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ కు మరియు సిబ్బందికి ప్రశాంతమైన వాతావరణంలో సభ నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు చేశారు.
సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి.
90 Viewsసిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి. భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు మరియు మాజీ సిఎం కెసిఆర్ ,మాజి మంత్రులు సిద్దిపేట జిల్లా జనవరి 22 సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. […]
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి యూత్…
61 Viewsముస్తాబాద్, జనవరి 22 24/7న్యూస్ (ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తలారి బాబు ముస్తాబాద్ మండలంలో డిష్ ఆపరేటర్ గా ఎంతోకాలం పనిచేసి వచ్చిన జీతంసరిపోలేక వేరే ఉద్యోగంలో చేరినాడు కానీ విధి వక్రీకరించి ఇటీవల మరణించాడు. ఆకుటుంబ పెద్దదిక్కుకోల్పోయి వీధినఛపడింది అతనికి భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉండగా వారికి క్రాంతి యూత్ సభ్యులు75.కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చంగల్ బాల్ రాజు, జంగ బాలకిషన్, […]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య కార్యక్రమాల అవగాహన
77 Viewsమంచిర్యాల జిల్లా. జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన సదస్సు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశానుసారము గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పోచం కూడా జైతుగూడ కంచర్ బాగ్ ఓట్ల మారుమూల గిరిజన గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం […]
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు లక్ష విరాళం…
107 Viewsవిగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళం… (తిమ్మాపూర్ జనవరి 22) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కొరకు తనుశ్రీ ఇన్ప్రా మార్కెటింగ్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలుక సంతోష్ తన వంతుగా లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర పౌరాసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చెక్కును విరాళంగా అందజేశారు.. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ […]
మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడపమంటే తల్లిదండ్రులకు శిక్ష
92 Views జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త, ను పురస్కరించుకొని బుధవారం ఉదయం రాజన్నసిరిసిల్లాజిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞనదీప్ హైస్కూల్ నందు 1480 మంది విద్యార్తి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఇందులో రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు […]










