ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘవిజయం సాధించింది. 133 పరుగుల తో భారీ లో దిగిన భారత్ 12.5 ఓవర్లో 3 వికేట్లు కొలిపోయి, విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 రన్స్ చేశాడు.
216 Viewsఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్,బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు పై కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకుంది, వర్ష సూచన మేరకు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. ఈ టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు..నాలుగో విజయం కోసం బంగ్లాతో ఈరోజు తలపడనుంది, మ్యాచ్కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఈ […]
128 Viewsమంచిర్యాల జిల్లా ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం. స్థానిక పాత మంచిర్యాల మున్సిపల్ గ్రౌండ్ లో గురూస్ క్రికెట్ అకాడమీ వారు ఐపీఎల్ తరహాలో 8 ఫ్రాంచైజీ లను తీసుకొని 170 మందిని వేలం పాట ద్వారా ఎంపిక చేసుకొని గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన CSK v/s RCB టీమ్స్ లో విన్నర్స్ గా నిలిచిన విజేతకు 1 లక్ష […]
120 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ […]