ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘవిజయం సాధించింది. 133 పరుగుల తో భారీ లో దిగిన భారత్ 12.5 ఓవర్లో 3 వికేట్లు కొలిపోయి, విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 రన్స్ చేశాడు.
247 Viewsఎల్లారెడ్డిపేట మండలం:-ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలలో భాగంగా నిన్న ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ లోని నాలుగు జిల్లాల అండర్ 17 బాల బాలికల ఆటల పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జెడ్ పి హెచ్ ఎస్ బొప్పాపూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలు చల్ల సాహితీ, ముత్యాల శ్రీహర్ష, ముత్యాల మనోజ్, అల్లే మనోజ్ ఈనెల 19 నుంచి 22 వరకు […]
181 Views(తిమ్మాపూర్ జనవరి 14) సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు […]
56 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ […]