ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘవిజయం సాధించింది. 133 పరుగుల తో భారీ లో దిగిన భారత్ 12.5 ఓవర్లో 3 వికేట్లు కొలిపోయి, విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 రన్స్ చేశాడు.
262 ViewsAMARAVATI: Andhra Pradesh Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy expressed his gratitude to the Badvel electorate for the resounding victory of the YSR Congress Party in the Badvel Assembly Constituency Bypolls on Tuesday after the counting of votes had taken place today. The ruling YSRCP has won the Badvel Assembly bye-election […]
169 Viewsముస్తాబాద్, జూన్13 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా యువతకు క్రీడా స్ఫూర్తిని నింపడానికి, వారిలోని క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి కొండాపూర్, రాంరెడ్డి పల్లే గ్రామాల మధ్య క్రికెట్ పోటీ (టోర్నమెంట్) డా. చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మరియు వారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో 10.06.2024 నుండి 13.06.2024 వరకు నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ దాత అయిన డా.చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మాట్లాడుతూ, […]
221 Viewsప్రపంచ కప్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో శ్రీలంక క్రికెట్ మ్యాచ్ ఆడనున్నది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్