కొడకండ్ల గ్రామానికి చెందిన చిలసారం నర్సింలు గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను ఆర్విఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కురాకుల సాయి నర్సింలుకి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు.
161 Viewsరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు (తిమ్మాపూర్ మే 02) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బొకేలు అందజేసి, శాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ,గ్రామ కాంగ్రెస్ […]
138 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
176 Viewsపట్టభద్రుల వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం జనవరి 31 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టభద్రుల వద్దకే వెళ్లి వద్ద ఉన్న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు కత్తుల భాస్కర్ రెడ్డి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం నమోదు చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కు తాసిల్దార్ ఆఫీస్ కు రావాలని ఫోన్లు చేస్తున్నారని తాసిల్దార్ తో చెప్పడం జరిగిందని కచ్చితంగా […]