కొడకండ్ల గ్రామానికి చెందిన చిలసారం నర్సింలు గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను ఆర్విఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కురాకుల సాయి నర్సింలుకి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు.
169 Views*_ములుగు -హన్మకొండ జాతీయ రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద_* _వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటక్షపూరి చెరువు మత్తడి పోస్తుంది,హన్మకొండ ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవహిస్తుంది, దీంతో వాగు దాటాలంటే వాహనదారులు భయపడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల తో వరంగల్ జిల్లా వాసులను వణి కిస్తున్నాయి కుండపోత వానలు వరంగల్ జిల్లా హన్మకొండ లోని లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి […]
161 Views– పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు నమోదు.. స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరపడం నిషేధం అయినప్పటికీ కూడా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో యేదేచ్చగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, స్థానికులు తిమ్మాపూర్ ఎస్సై కి సమాచారం అందించడంతో వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్రమ మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. అలుగునూరు లో ఓ ఇంటిలో అక్రమంగా […]
152 Viewsసీఎం సిద్దిపేటకు ప్రభుత్వ యూనివర్సిటి ప్రకటించాలి. ఈ అంశం పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. అక్టోబర్ 17 సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ యూనివర్సిటి సాధనోధ్యమ కమిటీ అధ్వర్యంలో ప్రొ జయశంకర్ విగ్రహం ఎదుట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎ.బాబురావు,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వ యూనివర్సిటి […]