Breaking News

తాసిల్దార్ కు వినతి పత్రం

175 Views

పట్టభద్రుల వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం

జనవరి 31

సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టభద్రుల వద్దకే వెళ్లి వద్ద ఉన్న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు కత్తుల భాస్కర్ రెడ్డి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం నమోదు చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కు తాసిల్దార్ ఆఫీస్ కు రావాలని ఫోన్లు చేస్తున్నారని తాసిల్దార్ తో చెప్పడం జరిగిందని కచ్చితంగా వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలని తాసిల్దార్ కి చెప్పడం జరిగిందని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు గ్రామాలకు వెళ్లి  ఇంటి వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ ను కోరాడు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *