ముస్తాబాద్ జనవరి 11, నూతన DTF Democratic Teachers Federation ముస్తాబాద్ మండల శాఖను, మండల కౌన్సిల్ సమావేశంలో దొంతుల శ్రీహరి అధ్యక్షులు DTF రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలశాఖ నూతన అధ్యక్షుడిగా ఆడెపు గణేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల ప్రభాకర్ , సామ అనిత, దస్తారి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకూరి శంకర్, కార్యదర్శులుగా అనమేని రామమనోహర్ రావు, నాయిని భాస్కర్ రెడ్డి, సులువ ఉమాకుమారి, మల్లారెడ్డి, District councellor లుగా ఈసరి రవీందర్, మూడపల్లి లక్ష్మణ్, గడ్డం లక్ష్మారెడ్డి, బాదవేని అంజయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా డి.రవీందర్ సభ్యులుగా హసీనాబేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎన్నికయిన బాధ్యులకు అధ్యక్షులు దొంతుల శ్రీహరి అభినందనలు తెలుపుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపట్ల డీ.టి.ఎఫ్. అకుంఠిత దీక్షతో పోరాటాలు చేస్తూ సామాన్య ఉపాధ్యాయుల పక్షాన నిలబడి అనేక సమస్యల్ని పరిష్కరించారు. ఏ పాఠశాల లో డి.టిఎఫ్. బాధ్యులు/సభ్యులు పనిచేస్తారో ఆ పాఠశాల చక్కగా పనిచేస్తుంది అని ధీమావ్యక్తం చేశారు.
41 Viewsమంచిర్యాల జిల్లా ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ . మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ లోని హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
37 Viewsనేడు మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు కలిసి పదోన్నతులు 317 జి ఓ బధితుల సమస్యలు మరియు ఉద్యోగుల పనిచేసే చోట మౌలిక వసతులు గురించి మరియు మహిళ ఉద్యోగుల సమయపాలన గురించి సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్కార్యదర్శి […]
104 Viewsముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మోటర్లు స్టార్టర్లు వైర్లు, పైపులు మొదలగున వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొండాపూర్ గ్రామ రైతులు పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు వెంకన్న అనే రైతు పొలం వద్ద బోరు మోటర్ నుంచి కరెంటు ఫోల్ వరకు ఉన్నటువంటి విద్యుత్ వైర్ ను బుధవారం రోజు ఎవరో గుర్తుతెలియని […]