Posted onAuthorTelugu News 24/7Comments Off on ఎల్లారెడ్డిపేటలో ఇస్సా దారుల వినూత్న నిరసన
304 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇస్తా దారులు, సుంకరి వాటా బంది విధానం కొనసాగించాలని కోరుతూ నడిరోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు..
287 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్31, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని రైతులతో కలిసి బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ అన్నారు. బాధ నరేష్ మాట్లాడుతూ అప్పుల బాధతో దళారీ వ్యవస్థ దాటికి తట్టుకోలేక కోసిన పంట కోసినట్టు రైస్ మిల్లులకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం, సమాజంలో ఉన్నతి కోసం భూమినే నమ్ముకున్న రైతు ఆ భూమిని అమ్ముకుంటున్నాడు. ఫలితంగా సారవంతమైన […]
59 Views*హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు డీజీపీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు* హైదరాబాదులో రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి గోదావరిఖని ఏ సి పి ఎం. రమేష్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ గతంలో వీరు పని చేసినటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసులలో కేసు నమోదు […]
115 Viewsప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి ఈ నెల 4న ఆదిలాబాద్ లో జరబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మొదటి సారిగా వస్తున్న ప్రధానమంత్రి కి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సభకు ప్రజలు […]