Posted onAuthorTelugu News 24/7Comments Off on ఎల్లారెడ్డిపేటలో ఇస్సా దారుల వినూత్న నిరసన
311 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇస్తా దారులు, సుంకరి వాటా బంది విధానం కొనసాగించాలని కోరుతూ నడిరోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు..
129 Viewsముస్తాబాద్, జూలై 9 (24/7న్యూస్ ప్రతినిధి): నాయకుడంటే ప్రజాసమస్యల కోసం పరిష్కార దిశగా పోరాడుతూ ప్రజలకోసం ఎంత సాహసమైనా చేయాలి. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి. అంతేకానీ కీడు తలపెట్టరాదు. పార్టీలో నిస్వార్థగా పనిచేస్తున్న నాయకుడు సోషల్ మీడియాలో అనుక్షణం పార్టీకి సేవలు అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికై తోడ్పడుతూ చీమకైనా హాని తలపెట్టకుండా ప్రజలకు వెన్నంటు నిలబడే నాయకుడే ఆబానుడే… ఈభాను???? చంద్రుడు???? […]
100 Viewsఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని శాసనసభలో కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం […]
44 Viewsఅయ్యప్ప స్వామి దేవాలయంలో ముగిసిన అన్న ప్రసాద వితరణ సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రముఖ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయంలో గత 41 రోజులుగా ప్రతిరోజు అన్నప్రసాదం,అల్పాహారం దాతల సహకారంతో పంపిణీ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఒక ప్రకటన లో ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ మాట్లాడుతూ […]