ముస్తాబాద్, మార్చి 31 (24/7న్యూస్ ప్రతినిధి); హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యు) భూములు అమ్మకుండా విద్యార్థులు చేస్తున్న పోరాటం ప్రభుత్వ వైఖరి సరికాదు, విద్యార్థులను అక్రమంగా ఇష్టానుసారంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు.. భూములు అమ్మక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్న తరుణంలో విద్యార్థులపై నాటి చార్జీలు చేస్తూ అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని ఒకవైపు ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్న విద్యార్థుల గొంతు నొక్కేయడం సరికాదు కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అలాంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రవేట్ కంపెనీలకు అమ్మక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఆలోచన విధానాన్ని వెనుకకు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థుల అంతా మమేకమై రాష్ట్రాల జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు.
109 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ట్రాక్టర్ ను పట్టుకొన్న గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ అవునురు గ్రామనికి చెందిన గుండావేణి దేవదాసు తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక నుఅవునురు నుండి గంభీరావుపేట కు తరలిస్తుండగా గంభీరావుపేట పోలీసులు ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి అట్టి వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. Telugu News 24/7 […]
104 Viewsముస్తాబాద్, జూలై 9 (24/7న్యూస్ ప్రతినిధి): నాయకుడంటే ప్రజాసమస్యల కోసం పరిష్కార దిశగా పోరాడుతూ ప్రజలకోసం ఎంత సాహసమైనా చేయాలి. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి. అంతేకానీ కీడు తలపెట్టరాదు. పార్టీలో నిస్వార్థగా పనిచేస్తున్న నాయకుడు సోషల్ మీడియాలో అనుక్షణం పార్టీకి సేవలు అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికై తోడ్పడుతూ చీమకైనా హాని తలపెట్టకుండా ప్రజలకు వెన్నంటు నిలబడే నాయకుడే ఆబానుడే… ఈభాను???? చంద్రుడు???? […]
272 Viewsజగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి శ్రీనివాస్ చారి గత మూడు నెలల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందగా వారి కుటుంబ దీనస్థితిని చూసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ తరపున వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ భార్య ఇందూరి లక్ష్మి కుమారుడు వంశీలకు ఆర్థిక సహాయం 25వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా 25 కిలోల బియ్యాన్ని శనివారం […]