Breaking News నేరాలు ప్రాంతీయం

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…

265 Views

 

పేకాట స్థావరం పై మెరుపు దాడి.. 

ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్  నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేశారని ఎల్లారెడ్డిపేట స్టేషన్ హౌస్ అధికారి మీడియా ప్రకటనలో తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్