నేరాలు

మానహ హక్కుల పరిరక్షణ కమిటీని ఆశ్రయించిన ఫ్లిప్కార్ట్ బాధితులు

144 Views

మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి ని కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డిని కార్యాలయంలో శనివారం కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు ఆశ్రయించారు..గతంలో జరిగిన ఫ్లిప్ కార్డ్ దొంగతనం కేసు విషయాన్ని చర్చించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు

No Slide Found In Slider.

Poll not found