-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన వడ్ల వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. వీరి వెంట పిట్లా సత్యనారాయణ,జుట్టు సుధాకర్,మేకల శ్రీనివాస్,కుమ్మరి కరుణాకర్,తదితరులు ఉన్నారు.
