61 Views*రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం* రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పేరుతో కేవలం కొంత మందికి మాత్రమే రైతు రుణ మాఫీ అమలు చేయండాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణ మూర్తి గారు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రాగానే డిసెంబర్ 9న రైతులకు […]
88 Viewsదౌల్తాబాద్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్ వీరేందర్ పై దాడి చేసినా అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి విలేకరు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని తక్షణమే అరెస్టు తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. విలేకరులు […]
209 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 21, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక సదస్సు 10వ.తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థినీలతో కార్యక్రమం శుక్రవారం సాయంకాలం నిర్వహించారు. మహిళా సాధికారిక సదస్సును పురస్కరించుకుని ప్రభుత్వం తొలిసారిగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి మోహినిగుంట గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేసింది స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు గల గ్రామపంచాయతీగా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి రాష్ట్రస్థాయిలో గ్రామ సర్పంచ్ గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో […]