75 Viewsమర్కుక్ ,ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయానిధి నుండి హర్హులైన లబ్ధిదారులు తాడూరు వెంకటేష్ గౌడ్ కు 60000 అదేవిధంగా దుబ్బాసి మల్లేష్ కు 54000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉపసర్పంచ్ పద్మనర్శింలు, క్రాంతికుమార్, సుధాకర్ గౌడ్ ,లక్ష్మణ్, మల్లేష్ ,స్వామి, యాదగిరి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. No […]
181 Views గిరిజనులకు ఆర్థిక చేయూత మత్స్య శాఖ ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ ఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15 మంగపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గల చెరు వులకు ప్రభుత్వం ద్వారా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందనిఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అన్నారు.మూడు రకాల చేప పిల్లలు బొచ్చా రవ్వ బంగారు తీగ లాంటి 35 – 40 […]
132 Viewsభద్రాచల దేవస్థాన కళ్యాణ ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం రోజు మర్కులు ఎస్ ఐ మధుకర్ రెడ్డితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ముత్యాల తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భద్రాచలం నుండి తీసుకొచ్చి మాకు అందజేయడం మమ్మల్ని కూడా శ్రీరాముని సేవలో తరించే భాగ్యాన్ని కలగజేసిన రామకోటి రామరాజు ధన్యుడన్నాడు. మరెన్నో […]