ప్రాంతీయం

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ

144 Views

తెలుగు రాష్ట్రాలలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ గడువు.

తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగిసింది.

రేపటి నుండి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసం హరించుకునే అవకాశం ఉంది.

మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్