96 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు ఆయా గ్రామాల్లో శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీశ్రీశ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గండ దీపాలతో మొక్కులు తీర్చుకున్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
170 Viewsముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డి ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెస్ ఆఫీసులో జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విచ్చేసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, వివిధ వోదాలు గలవారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల […]
149 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]