ప్రాంతీయం

మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసిన మధ్యాహ్నభోజన సంగం…

119 Views

ముస్తాబాద్/ అక్టోబర్/10; ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న బోజన కార్మిక సంఘం హైదరబాద్ లో  విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.  నెల నెల వంట బిల్లులు మంజూరు చేయాలని , అలాగే వారి ఇతర డిమాండ్లు వివరించారు. మంత్రి  సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. ఈకార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబయమ్మ, ఉపాధ్యక్షురాలు ,గొట్టే సంతోష (ముస్తబాద్)  మంజుల తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్