ప్రాంతీయం

సమ్మక్కసారలమ్మను దర్శించుకున్న కేకే…

119 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమ్మక్క సారలమ్మ మహోత్సవ భాగంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మాతృమూర్తుల ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, తలారి నర్సింలు, రంజాన్ నరేష్, కొమురయ్య, ఉచ్చిడి బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్