ముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసిలకు మొండి చెయ్యి చూపెట్టారు అని కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. బిసీలు అంటే సిఎం రేవంత్ రెడ్డికి చులకన భావం వుoదని అందుకే ఈ బడ్జెట్ సమావేశం లో 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు .రాష్ర్టంలో 60శాతం వున్న బిసీ లకు బడ్జెట్ లో 3.4 శాతం మాత్రమే కేటాయించడం బాధాకరం అని చెప్పడం జరిగింది. అప్పటి పి సీ సీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిభాపులే పేరుతో బిసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్నారని బడ్జెట్ లో మాత్రం మొండి చెయ్యి చూపారని ప్రవేశ పెట్టిన 8 వేల కోట్ల రూపాయలలో బిసిలకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ కి సంక్షేమ పథకాలు కి 3400 కోట్ల బకాయిలు వున్నవని మిగతా కొద్ది నిధులతో బిసీ ల అభివృద్ధి ఎలా చేస్తారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బిసీ ల పైన వున్న ప్రేమ ఎంటి అని చెప్పకనే తెలుస్తుంది అని ఇప్పటి కి అయిన ఇచ్చిన హామీ మేరకు 20 వేల కోట్లు కి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు రుద్రవెని సుజిత్ కుమార్, తంగల్లపల్లి మండల అధ్యక్షులు గౌరు రాకేష్, .మరియు నాయకులు నవీన్, శ్రీకాంత్, సిద్దు, ప్రణయ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
66 Viewsమంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రైతులకు జరుగుతున్న నష్టంపై అధికారులను నిలతీశారు. శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జడ్పి సర్వసభ్య సమావేశం జరిగింది. తొలిసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నదాత ల తరపున గళం ఎత్తారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంత మంది రైస్ మిల్లర్లు విముఖత చూపడాన్ని ఆక్షేపించారు. తరుగు పేరిట రైతులను ముంచగా […]
112 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్13, తెలంగాణ తల్లి ఊరి సంస్కృతికి ప్రతిరూపం. ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి, తెలంగాణకు ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకలజన తెలంగాణకు, సబ్బండ వర్గాలజనులకు తల్లిని స్ఫురించే రూపం తెలంగాణతల్లి రాష్ట్రంలో స్థానానికి అర్హురాలవుతుంది …అలాంటి తెలంగాణ తల్లి గద్దెకు టిఆర్ఎస్ కలర్ ఏ విధంగా వేస్తారని ఇతర పార్టీ నాయకులు పలువిధాల ఆరోపణలు చేశారు. అంతేకాకుండా […]
461 Viewsముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) ఇసుక పర్మిషన్ ఇచ్చేది ఒక మండలానికి తరలించేది మరో జిల్లాకు.. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు. కళ్లకు కట్టినట్లు అక్రమంగా దుబ్బాక మండలానికి తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన ఫలితం శూన్యం.. అధికారులు తన చేతివాటం జులిపిస్తూ పట్టనట్లు వ్వవరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. దీంతోపాటు తహసిల్దార్ కార్యాలయాల యంలో కొందరు ప్రైవేటు ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ తాసిల్దార్ కార్యాలయంలయాన్ని ఒక వ్యాపారంగా మలుచు […]