*గంభీరావుపేట ఎస్ ఐ మహేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లోని ముస్తాపనగర్ గ్రామం లో గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతుండగా నమ్మకమైన సమాచారం తో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి 4బైక్ లు , 7 మొబైల్స్ మరియు వారి వద్ద ఉన్న నగదు మొత్తం 47, 800/-రూపాయలు 52 పేకాముక్కలు స్వాధీన పరచుకొని ఏడుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు, చింతలదేవయ్య , జంగంరాజు , ఇప్పకాయలఅంజయ్య , దుంపల నర్సింలు ,గజబింకశంకర్ , గజబింక నర్సోజి , గడ్డపురంబిక్షపతి, వీరిపై గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేయడం జరిగింది